- Advertisement -
నాగర్ కర్నూల్: జిల్లాలో మరో కరోనా పాజిటీవ్ కేసు నమోదైంది. ఢిల్లీ నిజమొద్దీన్ ప్రార్థనలకు జిల్లా నుంచి వెళ్లిన 11 మందిని అధికారులు గుర్తించారు. వీరి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించగా.. 10మందికి కరోనా నెగెటీవ్ రాగా, ఒకరికి పాజిటీవ్ వచ్చింది. మరోవ్యక్తి రిపోర్ట్స్ రావాల్సివుంది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 78కి చేరింది.ఇక, రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు 8మంది మరణించారు.
Positive Case of Coronavirus in Nagarkurnool
- Advertisement -