Friday, May 3, 2024

ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వివరాలు సేకరించాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కరోనాపై పోరులో ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 70 మంది కరోనా బాధితుల్లో 12 మంది కోలుకున్నారని, తెలంగాణలో వలస కూలీలు తొమ్మిది లక్షలకు పైగా ఉంటారన్నారు. వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నానని, హైదరాబాద్‌లో 170 శిబిరాలు ఏర్పాటు చేశామని కెటిఆర్ తెలిపారు. ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాలను సేకరించామని వారిని క్యారంటైన్ కు తరలిస్తామని వివరించారు.

 

Telangana Government find details of Delhi prayers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News