Monday, May 6, 2024

ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశృతి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: మంత్రి ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఊరూరా చెరువుల పండగలో పెను ప్రమాదం తప్పింది. టెంట్‌పై టపాసులు పడటంతో మంటలు చెలరేగాయి. వెంటనే మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మృగశిర కార్తీ సందర్భంగా చెరువుల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

Also Read: ప్రియురాలు కోసం రైల్వే సిగ్నల్‌పై దాడి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News