Tuesday, April 30, 2024

విశాఖలో ప్రైవేటు బస్సు బోల్తా

- Advertisement -
- Advertisement -

Private bus roll over in Vishakhapatnam

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్ రాయవరం మండలం పెనుగోళ్లు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకంది. ప్రైవేటు బస్సు అదుపుతప్పి వంతెన గొడను ఢీకొట్టడంతో బస్సు వరహానదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేటు బస్సు చెన్నై నుంచి విశాఖకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వాహనాదారులు గమనించి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News