Wednesday, May 1, 2024

ఆల్ ఇంగ్లండ్ టోర్నీ క్వార్ట‌ర్స్‌లో పివి సింధు విజయం

- Advertisement -
- Advertisement -

బ‌ర్మింగ్‌హామ్‌: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింట‌న్ 2021 టోర్నీ క్వార్ట‌ర్స్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ పివి సింధు సూపర్ విజయం సాధించింది. జ‌పాన్ ప్లేయ‌ర్ య‌మ‌గుచితో జ‌రిగిన ఈ ర‌స‌వ‌త్త‌ర మ్యాచ్‌లో 16-21, 21-16, 21-19 తేడాతో పివి సింధు అద్భుత విజయాన్ని అందుకుంది. య‌మ‌గుచితో ఆడిన చివ‌రి మూడు మ్యాచ్‌ల్లోనూ సింధు ఓడిపోయింది. ఆ త‌ర్వాత జరిగిన రెండు మ్యాచ్‌లో గెలుపొంది సత్తా చాటింది. శనివారం య‌మ‌గుచితో జరిగిన క్వార్ట‌ర్స్‌లోనూ తొలి గేమ్‌లో ఓడిన సింధు అద్భుతంగా పుంజుకుని సూపర్ విక్టరీ సాధించింది.

PV Sindhu win in All England Championships quarter  final

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News