Sunday, April 28, 2024

రహనుమా ఇ దక్కన్ చీఫ్ ఎడిటర్ సయ్యద్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్ : ఉర్దూ దిన‌ప‌త్రిక ‘రహనుమా ఇ దక్కన్’ చీఫ్ ఎడిటర్, ఇండో అర‌బ్ లీగ్ చైర్మ‌న్ సయ్యద్ వికారుద్దీన్ ఖాద్రీ(82) కన్నుమూశారు. గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన మృతి ప‌ట్ల ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. స‌య్య‌ద్ కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని ప్ర‌క‌టించారు. ఆయ‌న మృతిప‌ట్ల ప‌లువురు జ‌ర్న‌లిస్టులు, సంఘాలు సంతాపం తెలిపాయి. వికారుద్దీన్ అంత్య‌క్రియ‌లు పురానాపూల్‌లోని హ‌జ్ర‌త్ మూసా ఖాద్రీ ద‌ర్గాలో శుక్రవారం జర‌గ‌నున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News