- Advertisement -
హైదరాబాద్: బిజెపి నేత రఘునందన్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన రాజారమణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రఘునందన్తో పాటు పలువురు నేతలు తనని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసింది. అత్యాచారం కేసులో తనకు న్యాయం చేయాలంటూ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఆర్సి పురం పోలీసులు ఆమెకు చికిత్స చేయించి ఇంటి వద్దే దించారు. గతంలో ఒక కేసులో విషయంలో రఘునందన్ రావు దగ్గరకు వెళ్లినప్పనుడు తనపై అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్ లో రాజారమణి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -