Wednesday, May 15, 2024

అయోధ్య రామాలయ నిర్మాణం కోసం విదేశీ విరాళాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :అయోధ్య లోని రామాలయ నిర్మాణానికి,విదేశీ నిధులు సేకరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతించింది. ఈ మేరకు శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్రకు విదేశాల నుంచి విరాళాలు అందుకోడానికి వీలు కల్పించిందని సంస్థ ప్రధాన కార్యదర్శి చంపల్ రాజ్ బుధవారం వెల్లడించారు. దాతలు ఎవరైనా విరాళాలు పంపాలనుకుంటే గుర్తించిన బ్యాంకు అకౌంట్, స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌కు జమ చేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News