Sunday, April 28, 2024

బాలికపై అత్యాచారం.. దోషికి జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

Rangareddy court sentenced man to life imprisonment

హైదరాబాద్: బాలికపై అత్యాచార కేసులో నిందితునికి జీవితఖైదుబాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు సాయి దోషిగా తేలడంతో మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. సాయికి సహకరించిన అతడి తల్లికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులు సకాలంలో సమర్పించటంతో 14 నెలల్లో తీర్పు వచ్చింది. గతేడాది జనవరి 8న పరిగి పరిధిలో సాయి అనే వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ కేసు అనతికాలంలో విచారణ పూర్తికావడం, సాయికి శిక్ష పడటంతో బాధిత బాలిక తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News