Monday, May 6, 2024

నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి..

- Advertisement -
- Advertisement -

Rashtrapathi to come hyderabad today

హైదరాబాద్: ముచ్చింతల్ లో సమతామూర్తి ఉత్సవాలల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ కు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలకనున్నారు. సమతామూర్తి ఉత్సవాలల్లో పాల్గొని రేపు ఉదయం 10గంటలకు రామ్ నాథ్ కోవింద్ బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢీల్లికి చేరుకోనున్నారు.

Rashtrapathi to come hyderabad today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News