Tuesday, April 30, 2024

అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల భర్తీపై దృష్టి పెడతాం

- Advertisement -
- Advertisement -

పేదల ఇళ్ళకు ఉచిత కరెంటు రావాలంటే కాంగ్రెస్ కే ఓటు వేయాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. కొడంగల్ నియోజకవర్గంలోని గుండుమాల్ లో జరిగిన కాంగ్రెస్ జన సభలో ఆయన మాట్లాడారు. పేదలు ఇళ్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే, ఉద్యోగ ఖాళీల భర్తీపై దృష్టి పెడతామన్నారు. రెండు లక్షల ఖాళీలు భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. అలాగే చేయూత పథకం కింద వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అందజేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News