Sunday, May 5, 2024

ప్రజలకు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్

- Advertisement -
- Advertisement -

Revanth reddy wishes Rakhipurnami to people

హైదరాబాద్: సోదర సోదరీమణుల ప్రేమా, ఆప్యాయతలకు ప్రతీక అయిన రక్షా బంధన్ పర్వదినాన్ని తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకోవాలని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నదమ్ముల రక్షణ కోసం అక్కాచెల్లెలు కట్టే రక్షాబంధన్ మన సంప్రదాయలో ఎంతో పవిత్రమైనదని ఆయన అన్నారు.

Revanth reddy wishes Rakhipurnami to people

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News