- Advertisement -
హైదరాబాద్: సోదర సోదరీమణుల ప్రేమా, ఆప్యాయతలకు ప్రతీక అయిన రక్షా బంధన్ పర్వదినాన్ని తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకోవాలని టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నదమ్ముల రక్షణ కోసం అక్కాచెల్లెలు కట్టే రక్షాబంధన్ మన సంప్రదాయలో ఎంతో పవిత్రమైనదని ఆయన అన్నారు.
Revanth reddy wishes Rakhipurnami to people
- Advertisement -