Friday, April 26, 2024

రైతు వేదికలను ప్రారంభించిన పువ్వాడ

- Advertisement -
- Advertisement -

Rythu vedika start by Puvvada ajay kumar

మధిర: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండల కేంద్రంలో(రైతు వేదిక), చిరుమర్రి గ్రామంలో(రైతు వేదిక), పమ్మి గ్రామంలో(రైతు వేదిక), వల్లభి గ్రామంలో(రైతు వేదిక, వైకుంఠదామం, పల్లె ప్రకృతి వనం) ను జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, డిసిసిబి చైర్మన్ కూరకుల నాగభూషణం, వ్యవసాయ అధికారి విజయ నిర్మల, డిఆర్ఒ శిరీష, డిఆర్ఒ రవీంద్రనాథ్, ఎంపిపి సామినేని హరిప్రసాద్, జడ్పీటీసీ పసుపులేటి దుర్గా, మండల వ్యవసాయ అధికారి రాధ, ఎఇఒలు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు నాయకులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News