- Advertisement -
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు, ప్రకృతి ప్రేమికులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ జన్మదిన కార్యక్రమం బేగంపేట్ లోని దేవనార్ ఆర్ఫాన్ స్కూళ్లో ఘనంగా జరిగింది. సంతోష్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి పిల్లలకు కేక్ తినిపించారు. వారితో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు.
- Advertisement -