Thursday, May 2, 2024

సబ్సిడీల కోసం రూ.500 కోట్లు: కొప్పుల

- Advertisement -
- Advertisement -

SC Corporation loans said by Koppula eshwar

హైదరాబాద్: ఎస్‌సి కార్పొరేషన్ రుణాల దరఖాస్తుకు తేదీ 31 వరకు పొడిగించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.786 కోట్లకు కేటాయించామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా కొప్పుల మీడియాలో మాట్లాడారు. సబ్సిడీల కోసం రూ.500 కోట్లు కేటాయించామన్నారు. వ్యవసాయ భూమి అభివృద్ధి, మైనర్ ఇరిగేషన్, విద్యుత్ కనెక్షన్లకు నేరుగా రుణాలు ఇస్తామని వెల్లడించారు. ఎస్‌సి కులాల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఎస్‌సి కులాల్లోని పేదలు, నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు రుణాలు ఇస్తామని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News