Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం
రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన భజన్ లాల్ శర్మ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. జైపూర్లోని రామ్నివాస్ బాగ్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కల్రాజ్ మిశ్రా తొలిసారి...
ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుడియో సాయ్ ప్రమాణస్వీకారం
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుడియోసాయ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా అరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్పూర్లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని...
మధ్యప్రదేశ్ సిఎంగా నేడు మోహన్ యాదవ్ ప్రమాణం
హాజరుకానున్న మోడీ, అమిత్ షా, యోగి
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి రాష్ట్ర రాజధాని భోపాల్లోని లాల్ పరేడ్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు...
మధ్యప్రదేశ్ సిఎం మోహన్ యాదవ్
భోపాల్: అనూహ్య రీతిలో మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా 58 సంవత్సరాల మోహన్యాదవ్ ఎంపికయ్యారు. ఉజ్జయిన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్ యాదవ్ గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆయనతోపాటు...
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్
భోపాల్: అనూహ్య రీతిలో మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా 58 సంవత్సరాల మోహన్ యాదవ్ ఎంపికయ్యారు. ఉజ్జయిన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్ యాదవ్ గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు....
త్వరలో పార్లమెంట్కు కొత్త క్రిమినల్ చట్ట సవరణ బిల్లు
న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో క్రిమినల్ చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర క్యాబినెట్ సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ సాకు అనుమతి ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు...
సోమవారం ఎంపీ శాసనసభా పక్షనేత ఎంపిక
భోపాల్ : మధ్యప్రదేశ్ లోని బీజేపీ నూతన ఎమ్ఎల్ఎలు తమ శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకోడానికి సోమవారం సమావేశం కానున్నారు. మొత్తం 230 స్థానాలకు 163 స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న సంగతి...
యువకుడిని కట్టేసి దారుణంగా కొట్టి… వీడియో వైరల్
లక్నో: దొంగతనం చేశాడనే అనుమానంతో యువకుడి దారుణంగా దాడి చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాహరాన్పూర్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........
బిజెపికి కలిసిరాని బిసి సిఎం
ఎస్సీవర్గీకరణ హామీ ఇచ్చినా ఆదరించని ఓటర్లు
ఆ పార్టీ అగ్రనేతలు ఓటమి బాట
ఎంపిలుగా గెలిచిన ఎమ్మెల్యేగా పరాజయం
సత్తా చాటని ఇద్దరు మాజీ మంత్రులు
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల్లో అధికారం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ హస్తిన...
మరో మూడు రాష్ట్రాల్లో నేడే కౌంటింగ్
ఎన్డిఎకు, 'ఇండియా'కు కీలకంగా మారిన ఫలితాలు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్,...
రేపు 4 రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓటర్ల నాడి ఏమిటనేది ఇప్పుడు...
ఇక సైలెంట్ మోడ్..
ముగిసిన ప్రచారం.. తగ్గిన సందడి
ఆగిన మైకులు.. ప్రచార రథాలు.. పాటల హోరు
అమల్లోకి వచ్చిన 144వ సెక్షన్ 48గంటల పాటు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాల మూసివేత
హస్తిన చేరిన జాతీయ...
తెలంగాణనే గెలుస్తుంది
తెలంగాణ మీద దండయాత్రలా ఉత్తరాది నాయకులు పెద్దఎత్తున తెలంగాణలో మకాం వేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, నడ్డాతో పాటు బిజెపి ప్రముఖ నాయకులంతా తెలంగాణలో విస్తృతంగా...
తెలంగాణలో అగ్రనేతల పోటాపోటీ క్యాంపెయిన్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం వివిధ ప్రాంతాల్లో బిజెపి నేతలు ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్...
ఉప్పల్ ఉస్తాద్ ఎవరో?
(పి.మహేష్కుమార్/ మనతెలంగాణ)
ఎన్నికల ప్రకటనకు ముందు ఓలెక్క.. తర్వాత ఓ లెక్క అన్నట్లుగా ఉంది. ఉప్పల్ నియోజకవర్గంలో రాజకీయ పార్టీల తీరు.. ప్రత్యర్థులంతా ఒకేచోటుకి చేరారు. ప్రతిపక్షాలను ఒడించేందుకు గులాబీ అభ్యర్థి వ్యూహాలు ఫలించాయి.....
పరకాల ఎవరికి పట్టం కడుతుందో..!?
వరంగల్ : వరంగల్, హనుమకొండ జిల్లాలో పరిధిలో విస్తరించి ఉన్న నియోకవర్గం పరకాల. జనరల్ స్థానమైన పరకాల నియోజకవర్గంలో 7 మండలాలున్నాయి. ఖిలా వరంగల్, గీసుకొండ, సంగెం మండలాలు వరంగల్ జిల్లాలో పరకాల,...
రేపే రాజస్థాన్ లో పోలింగ్….
జైపూర్: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. కరన్ఫూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ సెప్సిస్ కన్నుమూయడంతో ఆ...
సమయం లేదు మిత్రమా!
ఆఖరి పోరాటానికి సై.. ప్రచారంలో ప్రధాన పార్టీల మరింత దూకుడు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నవంబర్ 28 సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. కేవలం వారం రోజులు వ్యవధి మాత్రమే మిగిలి...
రాజస్థాన్లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన: రాహుల్
జైపూర్ : రాజస్థాన్లో మళ్లీ కాంగ్రెస్ అధికారం లోకి వస్తే కులగణన నిర్వహిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాజస్థాన్లో ఎన్నికలు జరగుతున్న ధోల్పూర్, భరత్పూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార...
అరుంధతీరాయ్ నోరు నొక్కే చర్యలు!
ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత అరుంధతీరాయ్ జర్మనీ వెళ్ళడానికి భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. జర్మనీలో ఈ నెల 15వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు జరిగే...