Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
బిజెపి, బిఆర్ఎస్లు రహస్య మిత్రులు
నల్గొండ : బిజెపి, బిఆర్ఎస్లు రహస్య మిత్రులని, రెండూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని ఏఐసీసీ సెక్రటరీ తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్ రావ్ థాక్రే ఆరోపించారు. ఆదివారం నల్గొండ జిల్లా చందన...
రూ. 88వేల కోట్లు మాయం చేసిన ప్రధాని మోడీ రాజీనామా చేయాలి
హైదరాబాద్ : కేంద్రంలో మోడీ సర్కార్ చరిత్రలో ఎవరు కనీ వినీ ఎరుగని అతిభారీ స్కాంకు పాల్పడిందని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి శుక్రవారం నాడొక ప్రకటనలో ఆరోపించారు. ఏ...
బయటపడ్డ బీఆర్ఎస్, బీజేపీ నిజస్వరూపాలు
నల్గొండ : కేంద్రంలో, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని, రెండు ఒకటేనని రాష్ట్ర గవర్నర్ తమిళసైతో సీఎం కేసీఆర్ కలిసిపోయిన వైనం బట్టబయలు చేసిందని సిఎల్పీ...
ఉపేక్షిస్తే మరింత ముప్పు.. మణిపూర్పై ప్రధాని స్పందించాలి
ఉపేక్షిస్తే మరింత ముప్పు.. మణిపూర్పై ప్రధాని స్పందించాలి
ఆర్మీ రిటైర్డ్ చీఫ్ మాలిక్ పిలుపు
మాజీ లెఫ్టినెంట్ జనరల్ ట్వీట్ల ప్రస్తావన
న్యూఢిల్లీ : మణిపూర్లో ఇప్పుడు అత్యంత అసాధారణ పరిస్థితి నెలకొందని, దీనిపై...
తాడి-అనకాపల్లి సెక్షన్లో ట్రాక్ మరమ్మతులు… పలు రైళ్లు రద్దు
విశాఖపట్నం: తాడి-అనకాపల్లి సెక్షన్లో ట్రాక్ మరమ్మతుల వల్ల పలు రైళ్లను రద్దు చేయనున్నారు. గురువారం, శుక్రవారం జన్మభూమి ఎక్స్ప్రెస్, గురువారం, శుక్రవారం, శనివారం విశాఖ-గుంటూరు-సింహాద్రి ఎక్స్ప్రెస్, విశాఖ-మచిలీపట్నం ఎక్స్ప్రెస్లను రైల్వే అధికారులు రద్దు...
15న బిజెపి ఖమ్మం సభ
కూకట్పల్లి : బిజెపి ఆధ్వర్యంలో ఈ నెల 15 గురువారం సాయంత్రం ఖమ్మంలో తలపెట్టిన భారీ భహిరంగ సభను విజయవంతం చేయాలని కూకట్పల్లికి చెందిన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అర్శనపల్లి...
బిపర్జాయ్ తుపానుపై ప్రధాని మోడీ సమీక్ష
న్యూఢిల్లీ: గుజరాత్లోని కచ్ తీరాన్ని గురువారం తాకనున్న బిపర్జాయ్ తుపానును ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్...
పెరుగుతున్న ఎన్నికల వేడి
మన తెలంగాణ/హైదరాబాద్ : వేసవి తాపంతో పాటుగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. రాష్ట్రంలో ఎన్నికల మూడ్ వచ్చేసిందని పలువురు సీనియర్ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒకవైపు దశాబ్ది ఉత్సవాల సంబరాల్లో...
కాజేసిన ఆయుధాల సేకరణకు ఎమ్ఎల్ఎ ఇంటివద్ద ‘డ్రాప్బాక్స్’
ఇంఫాల్ : మణిపూర్లో గత నెల హింసాత్మక సంఘటనలు చెలరేగిన సమయంలో పోలీస్ స్టేషన్ల నుంచి భారీ ఎత్తున ఆయుధాలను కాజేయడం జరిగింది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి ఎన్. బీరేన్సింగ్, కేంద్ర మంత్రి...
మణిపూర్ సంక్షోభం పరిష్కారానికి శాంతి కమిటీ
న్యూఢిల్లీ : ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం మణిపూర్ గవర్నర్ నేతృతంలో శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం ముఖ్యమంత్రి, కొందరు...
శరద్ పవార్, సంజయ్ రౌత్కు చావు బెదిరింపులు
న్యూస్ డెస్క్: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి) అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన(యుబిటి) ముఖ్య అధికార ప్రతినిధి సంజయ్ రౌత్కు శుక్రవారం తాజాగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.
డాక్టర్ నరేంద్ర...
రెజ్లర్లను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం
న్యూఢిల్లీ: రెజ్లర్ల నిరసనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్ని సమస్యలను చర్చించేందుకు సిద్ధంగా
ఉన్నామని తెలియచేస్తూ ఆందోళన చేస్తున్న రెజ్లర్లను చర్చలకు రావలసిందిగా కేంద్ర ప్రభుత్వం
బుధవారం తెల్లవారుజామున ఆహ్వానించింది. కేంద్ర క్రీడల శాఖ మంత్రి...
రెజ్లర్ల ఆందోళన .. బ్రిజ్ భూషణ్ ఇంటికి పోలీస్లు
న్యూఢిల్లీ : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి పోలీస్లు వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఉత్తర ప్రదేశ్ లోని గోండాలో ఉన్న ఆయన...
మనిషి జీవితంలో విద్యుత్ది ప్రధాన భూమిక
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ : పుట్టుకకు ముందు నుండి చచ్చిన తర్వాత కూడా విద్యుత్దే మన జీవితంలో ప్రధాన భూమిక అని వికారాబాద్ శాసన సభ్యులు డాక్టర్ మెతుకు...
రెజ్లర్ల నిరసన నుంచి తప్పుకోలేదు: సాక్షి మాలిక్ వివరణ
న్యూఢిల్లీ: రెజ్లర్ల నిరసన నుంచి తాను కాని, వినేష్ ఫోగట్ కాని, బజరంగ్ పూనియా కాని తప్పుకోవడం లేదని సాక్షి మాలిక్ సోమవారం స్పష్టం చేశారు. తాము ముగ్గురం రెజ్లర్ల నిరసన నుంచి...
బాలీవుడ్ వెండితెర అమ్మ సులోచనా లత్కార్ కన్నుమూత
ముంబై: హిందీ, మరాఠీ భాషలకు చెందిన 250కి పైగా చిత్రాలలో నటించి బాలీవుడ్ ప్రముఖ హీరోలందరికీ తల్లి పాత్రలో నటించి మెప్పించిన ప్రముఖ నటి సులోచనా లత్కార్ ఆదివారం సాయంత్రం ముంబైలో కన్నుమూశారు....
బాధ్యులపై కఠిన చర్యలు.. ఘటనాస్థలికి వెళ్లి ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ : ఒడిషాలోని బాలాసోర్జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలకు బాధ్యులు అయిన వారిని తీవ్రంగా శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తెలిపారు. ఘటనాస్థలికి వైమానిక దళ హెలికాప్టర్లో వెళ్లి పరిస్థితిని...
11మంది సిఎంలు దూరం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం దేశ విధాన నిర్ణాయక సంస్థ నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. 11 రాష్ట్రాల ముఖ్యమంత్రుల గైర్హాజరీ నడుమనే ప్రగతి మైదాన్లో కొత్తగా నిర్మితమైన...
కారు చోరీ చేశారు… కానీ స్టార్ట్ కాలేదు… ఏం చేశారంటే?
లక్నో: కారును అపహరించిన అనంతరం వాహనాన్ని 17 కిలో మీటర్లు నెట్టుకెళ్లిన సంగటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దబౌలి ప్రాంతంలో సత్యం కుమార్, అమన్...
వివాదాస్పదమవుతున్న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 28న నూతన పార్లమెంట్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనుండటం తీవ్రస్థాయి రాజకీయవివాదానికి దారితీస్తోంది. పార్లమెంట్ రాజ్యాంగ ప్రతిక. రాజ్యాంగానికి దేశ రాష్ట్రపతి కేంద్ర...