Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
రైతులందరికీ పరిహారం అందిస్తాం..
మన తెలంగాణ, జనగామ : అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తామని, కౌలు రైతులకు అన్యాయం జరగనివ్వమని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు...
చరిత్ర పుటపై చెరగని సంతకం
ఉద్యమ సారథిగా కెసిఆర్ తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభించుకున్న తొలి రోజుల్లో యావత్ తెలంగాణలో కెసిఆర్కు ప్రజలు ఎలాంటి...
చివరి మడికి గోదావరి జలాలు..
భువనగిరి: 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆలేరు నియోజకవర్గంలో ప్రతి మడికి సాగు జలాలను అందిస్తామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం 16 ప్యాకేజీ...
గురుకుల పాఠశాలలో 15మంది విద్యార్థులకు కరోనా..
మహబూబాబాద్ : తెలంగాణ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుందనే నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న తరుణంలో ఒకే పాఠశాలలో...
సిద్దిపేటలో కలెక్టర్ను కరిచిన కుక్క… ఐసియులో చికిత్స
సిద్దిపేట: కుక్కలు దాడి చేయడంతో కలెక్టర్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సంఘటన సిద్దిపేట కలెక్టరేట్లో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.... సిద్దిపేటలో శ్రీనివాస్ రెడ్డి అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు....
ఆర్టీసీ ప్రయాణం సౌకర్యవంతం, సురక్షితం
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్: ఆర్టీసీ ప్రయాణం సౌకర్యవంతం, సురక్షితమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం మెదక్ ఆర్టీసీ డిపో ఆవరణలో మూడు డీలక్స్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. నూతన బస్లో...
త్వరలో రూ.1300కోట్లు
తెలంగాణపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తూ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా, అనేక నిధులు తగ్గించింది. మరోవైపు పనిచేస్తున్న ప్రభుత్వంగా గుర్తించి అనేక అవార్డులు,
ప్రశంసలు అందిస్తోంది. కానీ, నిధులు మాత్రం ఇవ్వడంలేదు.
- కెటిఆర్,...
కేంద్రం తెలంగాణను శత్రు దేశంగా చూస్తుంది: కెటిఆర్
సిరిసిల్ల ః తెలంగాణను కేంద్ర ప్రభుత్వం శతృదేశంగా చూస్తూ ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తోందని, రాష్ట్రానికి రావాల్సిన గ్రామీణ ఉపాధి హమీ నిధులు రూ.లు 1200 కోట్లు ఇవ్వడం లేదని ఐటి, పురపాలక,...
156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ : గంగుల కమలాకర్
కరీంనగర్: కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకం యావత్ ప్రపంచంలోని ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్...
ఇంటి పన్ను వందశాతం వసూలు చేయాలి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
కామారెడ్డి: ఇంటి పన్నుల వసూలు 100 శాతం చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల...
నిజాయితీకి బహుమానం బదిలీ..
ములుగు: నిజాయితీకి బహుమానం బదిలినా అటవీ భూమిని రక్షించేందుకు పరిరక్షించేందుకు ప్రయత్నాలు చేసిన అటవీ అధికారి కిష్టగౌడ్పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీవేటు వేయడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారుతోంది. ములుగు జిల్లా డీఎఫ్వోగా...
గ్యాస్ మంటలు
హైదరాబాద్: వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, వంటావార్పు కార్యక్రమాలు, ఆం దోళనలను ఉధృతంగా చేశారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు...
కాళేశ్వరం సాకారంతో..నిజాంసాగర్ నిండుకుండ
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎడారిగా మారిన నిజాంసాగర్ ఆయకట్టుకు జీవం పోశామని సిఎం కెసిఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించే వారి నోళ్లు మూయించే విధంగా వేసవిలోనూ మత్తడిపారే విధంగా గోదావరి జలాలను పల్లెలకు...
లక్ష మందికి శిక్షణ
హైదరాబాద్:: కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తికి కొద్ది నిమిషాల్లో సిఆర్ఆర్ ప్రక్రియను చేయగలిగితే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. దేశంలో ఏడాదికి 15...
కాళేశ్వరంతో ఎడారిగా మారిన నిజాంసాగర్ కు జీవం పోశాం: కెసిఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎడారిగా మారిన నిజాంసాగర్ ఆయకట్టుకు జీవం పోశాం
గోదావరి జలాలను పల్లెలకు తరలిస్తున్నాం
సమైక్య రాష్ట్రంలో సింగూరు నీళ్లను కోల్పోయాం
సమైక్య పాలనలో సాగు నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి....
తిమ్మాపూర్లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర...
సాగునీటి కోసం రైతుల ధర్నా..
గంగాధర: నారాయణపూర్ రిజర్వాయర్ నుండి పంట పొలాలలకు సాగునీరు తక్షణమే విడుదల చేయాలని చొప్పదండి కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. రెండు నెలలుగా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్...
తుక్కుగూడ ఓఆర్ఆర్ వరకు మెట్రో విస్తరణ!
తుక్కుగూడ ఓఆర్ఆర్ వరకు మెట్రో విస్తరణ !
త్వరలో అధ్యయనం చేయనున్న మెట్రో అధికారులు
ఐటి రంగం విస్తరణ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్: రాయదుర్గం నుంచి మొదలై శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు (31 కిలోమీటర్ల) మేర...
ప్రతీక్షణం ప్రజల గురించి పరితపించే ప్రజాభిమాని కెసిఆర్
సూర్యాపేట: ప్రతిక్షణం ప్రజల గురించి పరితపించే ప్రజాభిమాని ముఖ్యమంత్రి కేసీఆర్ అని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదినం...
కరీంనగర్ ప్రజలు గర్వపడేలా అభివృద్ధి: గంగుల
కరీంనగర్: మా కరీంనగర్ కు రండి.. అభివృద్ధి చూడండి అని ప్రజలు గర్వంగా చాటిచెప్పేలా నగర రూపు రేఖలు మారుస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ పట్టణ అభివృద్ధిపై మున్సిపల్...
రేవంత్ రెడ్డి నక్సలైటా?… రౌడీయా? : శంకర్ నాయక్
హైదరాబాద్: రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు బాధాకరమైన విషయమని బిఆర్ఎస్ ఎంఎల్ఎ బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో వారు ఏం చేస్తారో చెప్పుకోవాలి కానీ ఇష్టంచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు....