Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
ధరణిలో ఇబ్బందులు
హైదరాబాద్ : ధరణిలో చోటు చేసుకున్న లొసుగులతో చిన్న సన్న కారు రైతులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు భూముల సమస్య పరిష్కారం గాక తీవ్ర ఇబ్బందుల గురవుతున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ...
దైవానికి ప్రతిరూపం వైద్యులు: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: వైద్య విద్యార్థులు దైవానికి ప్రతిరూపం అని, సేవా దృక్పథంతో పనిచేయాలని, ప్రతి వైద్య విద్యార్థి గ్రామీణ ప్రాంతంలో కనీస సేవలు అందించేలా లక్ష్యంగా తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి...
సిఎం కెసిఆర్ వరాల జల్లు.. కొండగట్టు అంజన్నకు రూ.100 కోట్లు
కొండగట్టు అంజన్నకు సిఎం కెసిఆర్ వరాల జల్లు ప్రకటించారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోవడమే కాదు ఇవాళ ఒక అద్భుతమైన...
‘సబ్కా వికాస్ కాదు’.. సబ్కా బక్వాస్
మన తెలంగాణ/హైదరాబాద్/జగిత్యాల : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు మరోసారి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మోడీ పాలన అంతా మాటల గారడీ, డంబాచారం, డబ్బాల పలుగు రాళ్లు వేసి...
పథకాల అమలులో అగ్రస్థానంలో నిలపాలి
సిద్దిపేట అర్బన్: పథకాల అమలులో జిల్లాను అగ్రస్థానంలో నిలిపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. బుదవారం జగిత్యాల జిల్లా నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి జగిత్యాల వెలుతున్న రాష్ట్ర...
రైతుబంధుకు పరిమితి విధించాలని అంటున్నరు..
‘రైతులకు రైతుబంధు సైతం పదెకరాలకు మించి ఎందుకు ఇస్తున్నరు? లిమిట్ చేయచ్చుకదా అని తనను కూడా అడుగుతున్నరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం జగిత్యాలలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను సిఎం కెసిఆర్...
చిల్లరమల్లర రాజకీయాల కోసం పింఛన్లు ఇస్తమా?
జగిత్యాల: చిల్లరమల్లర రాజకీయాల కోసం పింఛన్లు ఇస్తలేమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం జగిత్యాలలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను సిఎం కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ.. ...
మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్
జగిత్యాల జిల్లా కేంద్రంలో 510 కోట్లతో నిర్మించే వైద్య కళాశాల భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి జగిత్యాల...
జగిత్యాలకు చేరుకున్న కెసిఆర్
జగిత్యాల న్యూస్: సిఎం కెసిఆర్ జగిత్యాల జిల్లాకు చేరుకున్నారు. కలెక్టరేట్ లోని హెలిప్యాడ్ వద్ద ఆయనకు మంత్రులు, ఎమ్మేల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మొదట తెలంగాణ భవన్, మెడికల్ కాలేజ్...
కెసిఆర్ జగిత్యాల పర్యటన షెడ్యూల్ ఇదే..
బుధవారం జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎంవో కార్యలయం షెడ్యూల్ రిలీజ్ చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం...
రెండవ విడత కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న రెండవ విడత కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ప్రణాళికబద్దంగా కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు జిల్లా కలెక్టర్లకు...
బెబ్బులిలా లేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీ...ఇదే అరాచకం! మీ ప్రభుత్వాన్ని (కేంద్రం) ప్రశ్నిస్తే... రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడుతారా? ఇదేక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు. ఒక ప్రధాన మంత్రి చేయాల్సిన పనులేనా? రాష్ట్రాలను పడగొట్టడమే మీ ధ్యేయమా? అని...
సీఎం పర్యటన విజయవంతం చేయాలి: హరీష్ రావు
ఈ నెల 7 సీఎం జగిత్యాల పట్టణ పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు తన్నీరు...
టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తెచ్చిందే
టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తెచ్చిందేనని సిఎం కెసిఆర్ ప్రకటించారు. సంస్కరణ అనేది అంతం కాదు.. కొనసాగుతూనే ఉంటుందని తెలపారు. అందరి సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు....
ఇవాళ మహబూబ్ నగర్ కు సిఎం కెసిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు మహబూబ్నగర్ ముస్తాబయ్యింది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గన బయలుదేరి మహబూబ్నగర్కు చేరుకుంటారు. పట్టణ శివారులోని పాలకొండ వద్ద 22 ఎకరాల్లో రూ.55.20...
సిఎం పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మన తెలంగాణ/మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు డిసెంబర్ 4న మహబూబ్ నగర్ జిల్లాలో సమీకృత జిల్లా అదికారుల కార్యాలయ భవన సముదాయం ప్రారంభంతో పాటు, పలు అభివృద్ది,...
ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
మన తెలంగాణ/మేడ్చల్: జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ 75 ఫిర్యాదులు అందాయి. జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి...
సమష్టి కృషితోనే అభివృద్ధి ఫలాలు
ఆర్థిక వనరులు, సంపద పెరగడంతో ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి
ప్రజలకు అందాల్సిన సౌకర్యాలకై మనమంతా కలసి పనిచేయాలి
తెలంగాణలో అన్ని వర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయి
రాష్ట్ర అభివృద్ధితోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి
ప్రభుత్వం నుంచి...
కేంద్రం దాడులపై ప్రతి దాడి తీర్చుకుంటాం: మంత్రులు
కేంద్రం దాడులపై ప్రతి దాడి తీర్చుకుంటాం
మీలా చేయాలంటే మాకు ఒక గంట చాలు
కేసీఆర్ కూతురు అయినందుకే కవితపై కుట్ర
ఈడీలకు, ఐటీలకు భయపడం
డిసెంబర్ 4న పాలమూరుకు ముఖ్యమంత్రి రాక, నూతన కలెక్టరేట్ ఓపెనింగ్
విలేకర్ల...
నేషనల్ హైవే రహదారి పనులు స్పీడ్గా జరగాలి: మంత్రి హరీశ్
సిద్దిపేట: ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకూ నేషనల్ హైవే -765డీజీ నిర్మాణ పనులు, జనగామ-సిరిసిల్లా హైవే రహదారి నిర్మాణ పనులు స్పీడ్ గా జరపాలని అధికార వర్గాలను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య...