Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
కిషన్ రెడ్డి జీప్ యాత్ర.. కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూ, మతకలహాలు
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి జీప్...
కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావు
లోక్సభ ఎన్నికల్లో పరాభవం తప్పదు
బిజెపితో కాదు.. కాంగ్రెస్తోనే రేవంత్రెడ్డికి ముప్పు
రేవంత్ ప్రభుత్వాన్ని మేము పడగొట్టం
రాష్ట్రంలో దొంగలు పోయి గజదొంగలు వచ్చినట్లు ఉంది
కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: లోక్సభ...
కాంగ్రెస్లో చేరిన మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్, ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే ప్రేమ లత మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాదాపు దశాబ్దం తర్వాత ఆయన తిరిగి సొంత గూటికి చేరారు....
కచ్చతీవుపై డిఎంకె, కాంగ్రెస్ వివరణ ఇవ్వాలి
లంకకు వదులుకుని అవి మౌనం దాల్చాయి
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
చెన్నై : కచ్చతీవును 1974లో శ్రీలంకకు వదులుకోవడంపై డిఎంకె, కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్...
ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఫిర్యాదు
మోడీ ‘ముస్లిం లీగ్’ వ్యాఖ్యకు పార్టీ ఆక్షేపణ
కాంగ్రెస్ మేనిఫెస్టోను ముస్లిం లీగ్తో పోల్చిన మోడీ
6న అజ్మీర్ ర్యాలీలో ఆ వ్యాఖ్య చేసిన మోడీ
కాంగ్రెస్ మేనిఫెస్టో ‘అబద్ధాల పుట్ట’ అని విమర్శ
న్యూఢిల్లీ : కాంగ్రెస్...
కాంగ్రెస్వి బుజ్జగింపు రాజకీయాలు : బీజేపీ అధ్యక్షుడు నడ్డా విమర్శ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు సాగిస్తూ , సమాజం లోని అత్యధిక వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం తీవ్రంగా విమర్శించారు. రిజర్వేషన్ 50 శాతం...
కాంగ్రెస్ మేనిఫెస్టోపై అభిప్రాయాలు కోరిన రాహుల్
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల కోసం తమ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను ‘విప్లవాత్మకం’ అని చాలా మంది ప్రశంసించారని, ఈ నేపథ్యంలో ప్రజలు దీనిపై తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమ వేదిక ద్వారా తెలియజేయాలని...
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేది నిజమేనా?: ఈటల
మల్కాజిగిరి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమం
తెలంగాణలో 17 సీట్లు గెలిచినా, దేశంలో కాంగ్రెస్ కు 60కి మించి స్థానాలు రావని ఎద్దేవా
హైదరాబాద్: మల్కాజిగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి...
కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, పోరాడే సైనికులు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ ఓ మహా సముద్రం అందులో మా కార్యకర్తలు నీటి బిందువులు కాదని పేదల బందువులు అని టిపిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శని వారం జనజాతర సభకు...
కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ గణేష్ పేరును తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ పేరును అధికారికంగా ఏఐసిసి విడుదల చేసింది. గత ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీచేసిన నారాయణన్...
కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసిన రాహుల్ గాంధీ
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల జరుగనున్న క్రమంలో తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. న్యాయపత్రం పేరుతో రాహుల్...
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ శ్రీ గణేశ్
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు కాంగ్రెస్ తన అభ్యర్థిగా నారాయణ్ శ్రీ గణేశ్ ను ప్రకటించింది. ఆయన ఇటీవల బిజెపి పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. గతంలో 2023...
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపైనే బిజెపి దాడి!
హైదరాబాద్: తెలంగాణలోని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రసంగించారు. శనివారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ర్యాలీ జరుగనున్న సందర్భంగా...
కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేష్
హైదరాబాద్: భారత జాతీయ కాంగ్రెస్ జి లాస్య నందిత విషాద మరణంతో ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు నారాయణ్ శ్రీ గణేష్ను తన అభ్యర్థిగా శనివారం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ...
ఆ లక్ష్యంతోనే తుక్కుగూడలో కాంగ్రెస్ ‘జనజాతర’ సభ
కాంగ్రెస్ జనజాతర సభ శనివారం సాయంత్రం తుక్కుగూడలో ప్రారంభం కానుంది. తుక్కుగూడ కాంగ్రెస్ సభకు పిసిసి అధ్యక్షుడు సభాధ్యక్షత వహిస్తున్నారు. సభకు రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ...
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభం: కిషన్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో బిజెపి...
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి.. రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ రైతుదీక్షలు
తెలంగాణలో బిఆర్ఎస్ శ్రేణులు శనివారం రైతుదీక్షలు చేయనున్నారు. ఈ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఎండిన పంటలకు పరిహారం రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేయనన్నారు. సిరిసిల్లో రైతుదీక్షలో బీఆర్ఎస్...
కాంగ్రెస్…పాంచజన్యం
పాంచ్ న్యాయ్తో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల 25 గ్యారంటీలతో
అన్ని వర్గాలకు న్యాయం మహిళలు, రైతులు, యువత, కార్మికులు,
పేదల సంక్షేమంపైనే ఫోకస్ దేశవ్యాప్తంగా కులగణన 30
లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్లపై 50 శాతం...
కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి సెటైర్లు
కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా లోక్సభ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదన్నారు....
కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంఎల్ఎ కూన శ్రీశైలం గౌడ్
గ్రేటర్ హైదరాబాద్లో పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను పార్టీలోకి చేర్చుకోవడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సిఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్...