Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
చివరి టి20 వర్షార్పణం: సిరీస్ సమం
బెంగళూరు: భారత్, దక్షిణాఫ్రి కా జట్ల మధ్య కొనసాగుతున్న టీ20 సిరీస్లో నిర్ణయాత్మకమైన చివరి మ్యాచ్కు వరుణుడు ఆటం కం కలిగించాడు. వర్షం వల్ల మ్యాచ్ రద్దయింది. దీంతో సిరీస్ 2-2తో సమమైంది....
సిరీస్ ఎవరిదో?
బెంగళూరు: వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన టీమిండియా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగే ఆఖరి టి20కి సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. కిందటి మ్యాచ్లో బౌలర్లు...
ఐసిసి ర్యాంకింగ్స్: రూట్కు అగ్రస్థానం.. ఇషాన్ కిషన్ జాక్పాట్..
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అసాధారణ...
ఐర్లాండ్ సిరీస్కు కెప్టెన్గా హార్దిక్..
ఐర్లాండ్ సిరీస్కు కెప్టెన్గా హార్దిక్
రాహుల్ త్రిపాఠి, శాంసన్కు చోటు
ముంబై: ఐర్లాండ్తో జరిగే రెండు మ్యాచ్ల టి20 సిరీస్కు టీమిండియాను ప్రకటించారు. సిరీస్లో భారత జట్టుకు హార్దిక్ పాండ్య సారథ్యం వహిస్తాడు. ఇక సీనియర్...
మూడో టీ20లో భారత్ విజయం
విశాఖపట్నం: సౌతాఫ్రికాతో మంగళవారం జరిగిన మూడో టి20లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్ అవకాశాలను భారత్ సజీవంగా ఉంచుకుంది. తొలి రెండు టి20లలో దక్షిణాఫ్రికా...
భారత్కు పరీక్ష
భారత్కు పరీక్ష
ఆత్మవిశ్వాసంతో సౌతాఫ్రికా, నేడు కటక్లో రెండో టి20
కటక్: తొలి టి20లో పరాజయం పాలైన టీమిండియా ఆదివారం సౌతాఫ్రికాతోజరిగే రెండో మ్యాచ్ సవాల్గా మారింది. మొదటి మ్యాచ్లో 211 పరుగుల భారీ స్కోరును...
మిల్లర్, డుసెన్ విధ్వంసం.. భారత్పై సౌతాఫ్రికా విజయం
న్యూఢిల్లీ: భారత్తో గురువారం జరిగిన తొలి టి20లో సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు...
కుర్రాళ్లకు భలే ఛాన్స్
నేడు సౌతాఫ్రికాతో భారత్ ఢీ
న్యూఢిల్లీ: రానున్న టి20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ యువ ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి,...
క్రికెట్కు మిథాలీ రాజ్ గుడ్బై
క్రికెట్కు మిథాలీ రాజ్ గుడ్బై
మహిళల క్రికెట్పై తనదైన ముద్ర
కెరీర్లో ఎన్నో రికార్డులు, ఆమె లోటును పూడ్చడం చాలా కష్టం
న్యూఢిల్లీ: భారత సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ...
సోషల్ మీడియాలో విరాట్ రికార్డు
ఢిల్లీ: సోషల్ మీడియాలో టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. ఇన్స్టాగ్రామ్లో అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న భారతీయుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇన్స్టాలో విరాట్ 200 మిలియన్...
ప్రాక్టీస్.. ప్రాక్టీస్
టీమిండియా ఆటగాగళ్లు నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్యంలో ఢిల్లీ అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో మొదలైన ఈ ప్రాక్టీస్ సెషన్లో మంగళవారం భారత ఆటగాళ్లు చమటోడ్డారు....
భారత్తో టి20 సిరీస్లో శాయశక్తుల ప్రయత్నిస్తాం..
జోహెన్నస్బర్గ్: భారత్తో జరిగే టి20 సిరీస్లో మెరుగైన ప్రదర్శన చేస్తామని సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా ధీమా వ్యక్తం చేశాడు. భారత్తో జరిగే ఐదు మ్యాచ్ల సిరీస్లో విజయం సాధించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తామన్నాడు....
అదరగొట్టిన గుజరాత్
హార్దిక్ కెప్టెన్సీ అదుర్స్
సమష్టి పోరాటం వల్లే చారిత్రక విజయం
మన తెలంగాణ/ క్రీడా విభాగం : సుదీర్ఘ రో జుల పాటు సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 15వ సీజన్కు ఆదివారం తెరపడిన...
నాకౌట్కు భారత్ అర్హత
ఇండోనేషియాపై 160 తేడాతో ఘన విజయం
ఆసియా కప్ హాకీ టోర్నీ
జకర్తా: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు నాకౌట్కు అర్హత సాధించింది. గురువారం కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత్ 160...
కార్తీక్ పై భారీ అంచనాలు
ముంబై : ఐపిఎల్ 2022 సీజన్లో మంచి ఫామ్తో రాణించిన దినేశ్ కార్తీక్ పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచ క్రికెట్లో మారుమ్రోగుతోంది. 37 ఏళ్ల వయసులో దాదాపు మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ...
హార్దిక్ కెప్టెన్సీ 100శాతం భేష్!
మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్
ముంబై: గుజరాత్ జట్టు సారధి హార్ధిక్ పాండ్య తన బాధ్యతలకు సమర్థవంతంగా ఎదుర్కొన్నాడని, అతని కెప్టెన్పీకి నూరుకు నూరు శాతం మార్కులివ్వాల్సిందేనని అన్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్...
మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్, సిఎస్కె టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. వచ్చే ఐపిఎల్ సీజన్లో కూడా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని సి ధోనీ...
లొంగిపోయేందుకు కొంత సమయం కావాలి: సిద్ధూ
హైదరాబాద్: రోడ్డు ప్రమాద కేసులో సుప్రీంకోర్టు తనను దోషీగా తేల్చిన నేపథ్యంలో లొంగిపోయేందుకు కొంత సమయం కావాలని టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, లాయర్ ద్వారా...
నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలుశిక్ష..
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 1988 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో సిద్ధూకు అత్యున్నత...
సైమండ్స్ మృతిపట్ల క్రికెటర్ల సంతాపం..
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ సైమండ్స్ మృతిపట్ల క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ లాచ్లాన్ హెండర్సన్ సంతాపం తెలిపారు. ‘ఆస్ట్రేలియన్ క్రికెట్ మరో అత్యత్తమ ఆటగాడిని కోల్పోయింది. ఆండ్రూ రెండు ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్ర...