Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
డ్రోన్ దాడులతో కేంద్రం అప్రమత్తం
సైన్యానికి ఆధునిక సాంకేతికతను
శీఘ్రగతిన అందించడంపై సమాలోచనలు
భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే వ్యూహం
ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
పాల్గొన్న రాజ్నాథ్సింగ్, అమిత్షా, అజిత్దోవల్
న్యూఢిల్లీ: జమ్మూలోని వైమానిక స్థావరంలో డ్రోన్ల దాడితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం...
ఉద్దీపన రుణాలతోనా?
మొదటి కొవిడ్ బాధల నుంచి కాపాడడానికి గత ఏడాది మే నెలలో రూ. 20 లక్షల కోట్ల అతి భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోడీ ప్రభుత్వం అనూహ్య స్థాయిలో విజృంభించిన...
కొ-విన్ యాప్పై 50కి పైగా దేశాల ఆసక్తి
ఉచితంగా సాఫ్ట్వేర్ అందించడానికి భారత్ సంసిద్ధత
వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ వెల్లడి
న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ డ్రైవ్లో టీకాల లబ్ధిదార్ల పేర్ల నమోదుకు భారత్ రూపొందించిన కొవిన్ యాప్...
దొరకని టీకాలపై వేరుమాటలేల
ప్రధానికి రాహుల్ చురక
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ల కొరతతీర్చే బాధ్యతను ప్రధాని మోడీ నిర్వర్తించాల్సి ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచించారు. ప్రతి పౌరుడికి టీకాలు అందాల్సి ఉంది. వ్యాక్సినేషన్...
పాతకొత్తల మేలు కలయికగా అయోధ్య
భావి తరాలను కూడా అనుసంధానించే విధంగా అభివృద్ధి
అయోధ్య అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన ప్రధాని
న్యూఢిల్లీ: అయోధ్య నగరం ప్రతి భారతీయుడికి సుపరిచితమైన నగరమని, సాంస్కృతిక నగరంలో ప్రభారతీయుడి మదిలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ...
ఎమర్జెన్సీ చీకటి రోజులను మరువలేము
ప్రజాస్వామ్య పటిష్టానికి ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను ఎన్నటికీ మరచిపోలేమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 46 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆనాటి రోజులను...
కశ్మీర్పై ‘కనువిప్పు’!
జమ్మూ కశ్మీర్ను పాత రాజకీయ శక్తుల పట్టు నుంచి తప్పించి తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని, బయటి పెట్టుబడులను భారీగా పెట్టించి విశేష అభివృద్ధి పేరుతో దాని రూపు రేఖలను, అక్కడి జనాభా నిష్పత్తిని...
కశ్మీర్ పై కేంద్రం కీలక కదలిక
కేంద్రం ముందు అఖిలపక్షం డిమాండ్లు
జమ్మూ కశ్మీర్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలి
వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి
స్థానికులకు భూమిపై గ్యారంటీ కల్పించాలి
కశ్మీరీ పండిట్లకు పునరావాసం అత్యవసరం
రాజకీయ ఖైదీల విడుదలకు ఆదేశాలు
కశ్మీరీ యువతలో అశాంతి...
సరికొత్త టాయ్స్ రూట్తో లాభాల బాట
టాయ్కాథన్ 2021కు ప్రధాని సూచన
న్యూఢిల్లీ : ఆటబొమ్మలే కదా అని అనుకోకండి, ఈ బొమ్మలే మన దేశానికి సరికొత్త ఆర్థిక వ్యవస్థనూ కల్పించగలవని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశంలో ఆటబొమ్మలు టాయ్స్...
థర్డ్ వేవ్పై పోరుకు కేంద్రం సిద్ధం కావాలి
కరోనాపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల
న్యూఢిల్లీ: దేశ పౌరులందరినీ కాపాడేందుకు వైద్య సౌకర్యాలను మెరుగుపరచడం, యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ చేపట్టడం ద్వారా కరోనా వైరస్ మూడవ దశకు(థర్డ్ వేవ్)కు సంసిద్ధం కావాలని కాంగ్రెస్ అగ్రనేత...
బిజెపితో సర్దుకు పోవల్సిందే తప్పదు
సిఎం ఉద్ధవ్కు శివసేన ఎమ్మెల్యే లేఖ
ముంబై : మరి ఆలస్యం కాకముందే తిరిగి బిజెపితో జట్టు కట్టడం మంచిదని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ స్పష్టం చేశారు. ఇంతకంటే గత్యంతరం లేదని, శివసేన...
20 లక్షల స్థలం రెండున్నర కోట్లకు కొనుగోలు
సుప్రీం , ప్రధాని మౌనం ఎందుకు?
తక్షణ విచారణకు కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ : అయోధ్యలో స్థలాల కొనుగోళ్లలో మరో స్కామ్ జరిగిందని, దీనిపై నిజాల నిగ్గు తేల్చడం ద్వారా ప్రధాని, సుప్రీంకోర్టు తమ...
సవాళ్ల సుడిగుండంలో యోగి
మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో, రాజకీయంగా దేశ రాజకీయాలను నిర్దేశింపగల ఉత్తరప్రదేశ్లో ఒక విధమైన రాజకీయ అనిశ్చిత కనిపిస్తున్నది. పాలనా వైఫల్యాల గురించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాదరణతో...
బిజెపి యుపి ఉపాధ్యక్షుడిగా మాజీ ఐఎఎస్ ఎకె శర్మ
న్యూఢిల్లీ: మాజీ ఐఎఎస్ అధికారి అరవింద్కుమార్శర్మను బిజెపి ఉత్తర్ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ ఏడాది జనవరిలోనే శర్మ బిజెపిలో చేరారు. 2022 ప్రారంభంలో యుపి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నియామకం...
మద్దతు ధరలో శాస్త్రీయత ఎక్కడ?
భారత దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నేటికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. దేశంలోని సుమారు 50 శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయరంగం పైనే ఆధారపడి...
సోనియా, రాహుల్తో స్టాలిన్ భేటీ
ప్రభుత్వ పథకాల గురించి వివరించిన తమిళనాడు సిఎం
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. రాహుల్గాంధీ సమక్షంలోనే వీరి సమావేశం జరిగింది. భేటీ...
హక్కులకు కవచం
రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన నిరసన హక్కును వినియోగించుకునే స్వేచ్ఛకు, ఉగ్రవాద చర్యలకు గల విభజన రేఖను గుర్తించకుండా ప్రజోద్యమ నేతలు, కార్యకర్తలపై ‘ఉపా’ (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ) చట్టాన్ని ప్రయోగించినందుకు దేశ...
సంపాదకీయం: లక్షద్వీప వాసుల నిరసన
మూతులకు ముసుగులు బిగించుకొని, ఛాతీలకు ప్లకార్డులు ఆనించుకొని సోమవారం నాడు లక్షద్వీప్ వాసులు నిర్వహించిన సామూహిక నిరసన ప్రదర్శనలు దిక్కులను పిక్కటిల్ల జేశాయి. చిరకాలంగా, హాయిగా నిర్మల సరస్సులా సాగుతున్న తమ ప్రశాంత...
బృందాలవారిగా ఎంపీలతో అమిత్ షా భేటీ
కేంద్ర కేబినెట్ , పార్టీ మరమ్మత్తుపై దృష్టి
వచ్చే ఏడాది ఎన్నికల టార్గెట్గా కొత్త మంత్రులు
న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని మోడీ సూచనల మేరకు బిజెపి ఎంపీలతో...
భారీ స్కామ్.. అయోధ్య రాముడి పేరిట అక్రమం
హే రామ్ ...భారీ స్కామ్
అయోధ్య రాముడి పేరిట అక్రమం
మార్చి 18న రెండుకోట్లకు అమ్మిన భూమి
అదే రోజున రూ 18 కోట్లకు కొనుగోలు
రాముడి ధర్మకర్తల మండలికి అపకీర్తి
భక్తుల...