Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
మద్దతు ధరలో శాస్త్రీయత ఎక్కడ?
భారత దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నేటికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. దేశంలోని సుమారు 50 శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయరంగం పైనే ఆధారపడి...
సోనియా, రాహుల్తో స్టాలిన్ భేటీ
ప్రభుత్వ పథకాల గురించి వివరించిన తమిళనాడు సిఎం
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. రాహుల్గాంధీ సమక్షంలోనే వీరి సమావేశం జరిగింది. భేటీ...
హక్కులకు కవచం
రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన నిరసన హక్కును వినియోగించుకునే స్వేచ్ఛకు, ఉగ్రవాద చర్యలకు గల విభజన రేఖను గుర్తించకుండా ప్రజోద్యమ నేతలు, కార్యకర్తలపై ‘ఉపా’ (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ) చట్టాన్ని ప్రయోగించినందుకు దేశ...
సంపాదకీయం: లక్షద్వీప వాసుల నిరసన
మూతులకు ముసుగులు బిగించుకొని, ఛాతీలకు ప్లకార్డులు ఆనించుకొని సోమవారం నాడు లక్షద్వీప్ వాసులు నిర్వహించిన సామూహిక నిరసన ప్రదర్శనలు దిక్కులను పిక్కటిల్ల జేశాయి. చిరకాలంగా, హాయిగా నిర్మల సరస్సులా సాగుతున్న తమ ప్రశాంత...
బృందాలవారిగా ఎంపీలతో అమిత్ షా భేటీ
కేంద్ర కేబినెట్ , పార్టీ మరమ్మత్తుపై దృష్టి
వచ్చే ఏడాది ఎన్నికల టార్గెట్గా కొత్త మంత్రులు
న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని మోడీ సూచనల మేరకు బిజెపి ఎంపీలతో...
భారీ స్కామ్.. అయోధ్య రాముడి పేరిట అక్రమం
హే రామ్ ...భారీ స్కామ్
అయోధ్య రాముడి పేరిట అక్రమం
మార్చి 18న రెండుకోట్లకు అమ్మిన భూమి
అదే రోజున రూ 18 కోట్లకు కొనుగోలు
రాముడి ధర్మకర్తల మండలికి అపకీర్తి
భక్తుల...
మహారాష్ట్రలో శివసేనను ఖతం చేసేందుకు బిజెపి ప్రయత్నించింది
ముంబయి: మహారాష్ట్రలో బిజెపి అధికారంలో ఉన్నపుడు తమ పార్టీని ఖతం చేసేందుకు ప్రయత్నించిందని, తమను బానిసలుగా చూసిందని శివసేన ఎంపి సంజయ్రౌత్ ఆరోపించారు. 2014-19 కాలంలో బిజెపిశివసేన కూటమి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న...
పెట్రో ‘శతకం’
దేశం ఏమైపోయినా, ఎంతటి దారిద్య్రంలో కూరుకుపోయి ఎన్నెన్ని బాధలు పడుతున్నా, అకాల కొవిడ్ మరణాలతో ఎంతగా కన్నీటి కుండ అయి పోయినా క్రమం తప్పకుండా విరుచుకుపడుతున్న పెట్రో ధరల పెంపు శుక్రవారం నాడు...
3 వారాల్లో 150 శాతం పెరిగిన బ్లాక్ ఫంగస్ కేసులు
మొత్తం కేసులు 31,216, మరణాలు 2109
న్యూఢిల్లీ: ఓవైపు కరోనా రెండో ఉధృతి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న దేశాన్ని బ్లాక్ ఫంగస్ రూపంలో మరో వ్యాధి కలవర పెడుతోంది. గత మూడు వారాల్లో బ్లాక్...
యుపిలో బిజెపి భవిత!
వచ్చే మార్చిలో జరగవలసి ఉన్న శాసన సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ ఇప్పటి నుంచే వేడెక్కుతున్నది. రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుల్లో ఒకరు జితిన్ ప్రసాద కాంగ్రెస్ను వీడి బుధవారం నాడు కమలం కండువా...
రాజకీయంగా విడిపోయినా మా మధ్య బంధం తెగిపోలేదు
మోడీతో భేటీపై థాకరే వ్యాఖ్యలు
న్యూఢిలీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మంగళవానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమై ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసిన మరాఠా రిజర్వేషన్ కోటాను గురించి చర్చించారు. ప్రధాని మోడీతో 10...
టీకా బాధ్యత మాదే.. అందరికీ ఉచితం
ఉత్పత్తి దార్ల నుంచి మేమే సేకరించి రాష్ట్రాలకు అందిస్తాం
రాష్ట్రాలు రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు
21 తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికీ ఉచితంగా టీకా
ప్రైవేటు రంగానికి అందుబాటులో 25 శాతం డోసులు
నవంబర్ నాటికి...
ప్రజల విజయం
ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ, న్యాయస్థానాల రాజ్యాంగ విహిత, జనహిత కార్యాచరణ చిమ్మచీకటినైనా చెదరగొట్టి శుభోదయ కిరణాలకు దారి చేస్తాయనే నమ్మకం ఇప్పటికైనా కలగడం మంచి పరిణామం. పరిస్థితులు ప్రసాదించిన విజయ గర్వం...
పిజ్జా డెలివరీ చేసినప్పుడు రేషన్ చేయలేమా?: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 72 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే రేషన్ డోర్ డెలివరీ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం మరోమారు నిలిపివేయడంపై ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవారం నుంచి...
ఈటల రాజేందర్కు పదవులు, ఆస్తుల మీదనే ధ్యాస
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఆర్టీసీ టిఎంయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ యూనియన్లు, ఎమ్మెల్సీ కవిత మీద ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని ఘాటుగా స్పందించారు. మీడియా...
ఒక నేత అహం కన్నా దేశం మిన్న
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పాలన పట్ల చరిత్ర ఎలా తీర్పు చెపుతుందో భవిష్యత్తే నిర్ణయించాలి. ప్రస్తుతం ఆయన తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. చాలా కాలం...
మళ్లీ సుప్రీం కొరడా!
దేశాన్ని మృత్యుభయంలో ముంచి 130 కోట్ల పైచిలుకు జనాభాలో ఏ ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కొవిడ్ 19 రెండవ విజృంభణను ఎదుర్కోడంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంలోని లోపాలను...
సిబిఎస్ఇ పన్నెండో తరగతి పరీక్షలు రద్దు
విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే మాకు ముఖ్యం
రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ
పరీక్షల నిర్వహణపై ఉత్కంఠకు తెర
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది సిబిఎస్ఈ 12 వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు...
బెంగాల్ మాజీ సిఎస్ బందోపాధ్యాయ్కి కేంద్ర హోంశాఖ నోటీస్
మూడు రోజుల్లో సమాధానమివ్వాలని ఆదేశం
విపత్తు చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపణలు
న్యూఢిల్లీ: బెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శి అలాపన్ బందోపాధ్యాయ్కి కేంద్ర హోంశాఖ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం,2005లోని నిబంధనల...
కరోనాపై భారత్ పోరుకు ఫ్రాన్స్ సహాయ హస్తం
మరో 16 భారీ ఆక్సిజన్ ప్లాంట్లు రాక
న్యూఢిల్లీ :కరోనా మహమ్మారిని నివారించడానికి భారత్ సాగిస్తున్న పోరుకు ఫ్రాన్స్ సహాయ హస్తం అందిస్తోంది. ఈమేరకు 16 భారీ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లతో పాటు మరికొన్ని...