Home Search
బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
సకల సంతోషాల సంక్రాంతి
సంక్రాంతి పండుగ వ్యవసాయ పండుగ. రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు. పంటలు పండటానికి...
భారత్లో కొత్తగా 1,68,063 కరోనా కేసులు
స్వల్పంగా తగ్గిన కరోనా కొత్త కేసులు
10.5 లక్షల మందికి పైగా ప్రికాషనరీ డోసు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధ్ధృతి కొనసాగుతోంది. అయితే సోమవారం రోజువారీ కేసుల్లో స్వల్ప తగ్దుదల కనిపించింది....
ప్రత్యామ్నాయం వైపు దక్షిణాది చూపు
మతం పేరుతో విభజన, ప్రజల్లో విద్వేషాలు, మైనారిటీల, పౌరసత్వం పేరుతో అణచివేత, గుజరాత్ అల్లర్లను గుర్తుచేస్తూ మధ్య యుగాల్లా మత ఘర్షణలకు ప్రేరేపణ, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం, రైతులనూ వదలకపోవడం, లఖింపూర్ ఖేరిలో...
దేశంలో మళ్లీ కరోనా సునామీ
ఒక్క రోజే 90 వేలకు పైగా పాజిటివ్లు
తొమ్మిది రోజులోల్లనే 10 రెట్లు పెరిగిన కేసులు
2,630కి చేరిన ఒమిక్రాన్ బాధితులు
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో కేసులు 10...
క్రమంగా ఆంక్షల వలయంలోకి
దేశంలో ఒకేరోజు 27వేల కొవిడ్ కొత్త కేసులు
1525కు చేరిన ఒమిక్రాన్ బాధితులు
పశ్చిమబెంగాల్లో విద్యాసంస్థల బంద్ రాత్రి 10 వరకే షాపింగ్మాల్స్, మార్కెట్లు
విమాన సర్వీసులపైనా ఆంక్షలు
n కొవిడ్ కట్టడికి నేటి...
క్లైమాక్స్ ఛాలెంజింగ్గా అనిపించింది: రాహుల్ సంకృత్యాన్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి,...
రాష్ట్రంలో ఘనంగా తొలి ‘గే’ వివాహం
వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు పురుషులు
ఎనిమిదేళ్లుగా సహజీవనం
గే జంటను ఆశీర్వదించిన ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ
గే జంటకు నటి సమంత అభినందనలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో తొలిసారిగా ఈనెల 8న గే జంట ఘనంగా...
దేశంలో 145 కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
న్యూఢిల్లీ : తాజాగా గుజరాత్లో ఇద్దరికి ఒమిక్రాన్ సోకడంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 145 కు చేరింది. బ్రిటన్ నుంచి ఆదివారం గుజరాత్కు వచ్చిన 45 ఏళ్ల వ్యక్తితోపాటు బాలుడిలో...
11 రాష్ట్రాల్లో 100కు పైగా ఒమిక్రాన్ కేసులు
అనవసర ప్రయాణాలు వద్దని కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: యావత్ ప్రపంచాన్ని కలవరపడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోను శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు పాకగా, మొత్తం 101 కేసులు నమోదైనట్లు...
కలుస్తాలేడని బాయ్ ఫ్రెండ్ పై కాల్పులు జరిపి…
కోల్కతా: ఒకే గ్రామానికి చెందిన యువతి, యువకుడు పేమించుకున్నారు. నాలుగేండ్లు కలిసి తిరిగారు. ఆమెకు ఉద్యోగం రావడంతో వేరే ప్రాంతానికి వెళ్లింది. దీంతో అతడు ఆమెను దూరం పెట్టాడు. రోజులు గడుస్తున్న ఆమెను...
సత్యజిత్ రే చిత్రాలను రిఫరెన్స్గా తీసుకున్నా
నేచులర్ స్టార్ నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి,...
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తక్కువ
ఇతర రాష్ట్రాలతో పోల్చితే
ప్రభుత్వం సబ్సిడీలు పెంచి చెల్లించినా సంస్థలకు నష్టాలు
200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఏటా రూ.1,253 కోట్ల సబ్సిడీ, వ్యవసాయ తదితర సబ్సిడీలకు రూ.10,000 కోట్లు, బిజెపి, కాంగ్రెస్,...
ఆ కాంగ్రెస్ అలసిపోయింది.. మాదే అసలైన కాంగ్రెస్
పార్టీ పత్రికలో తృణమూల్ కాంగ్రెస్ స్పష్టీకరణ
కోల్కత: యుద్ధంలో అలసిపోయిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించడంలో విఫలమైందని, ప్రస్తుత పరిస్థితులలో తమదే అసలైన కాంగ్రెస్ పార్టీ అని మమతా బెనర్జీ సారథ్యంలోని...
యుజిసి-నెట్, ఐఐఎఫ్టి పరీక్ష కొన్ని కేంద్రాలలో వాయిదా
భువనేశ్వర్: జవాద్ తుపాను కారణంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కేంద్రాలలో ఆదివారం జరగవలసి ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్(యుజిసి-నెట్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్టి) ఎంట్రెన్స్ టెస్ట్ వాయిదా...
తుపానుగా మారిన ‘జవాద్’
5న పూరీ వద్ద తీరానికి...
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘జవాద్’ తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు ఈ తుపాను చేరనుందని భారత వాతావరణ...
కదులుతున్న రైల్లోంచి కిందకు దూకిన మహిళ…
బెంగాల్ : రైలు ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైల్వేశాఖ అవగాహన కలిపిస్తున్నప్పటికి... కొందరు ప్రయాణికులు మాత్రం అవేం పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా కదులుతున్న రైల్లో నుంచి ఓ మహిళా...
మమత దూకుడు!
పురాతన భవనాల పునాదులు గట్టిగా వుంటాయి. అవి మళ్లీ పుంజుకొనే అవకాశాలు లేకపోలేదని తెలిసి కూడా వాటిని కూల్చివేయాలనుకుంటున్న వారు అవి లేని లోటును తీర్చగల సత్తా వున్నవారేనా అని ప్రజలు ఆలోచించకుండా...
కాంగ్రెస్ పై మమత శివతాండవం
గత మేలో వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ స్థానంలో...
ఈశాన్య రాష్ట్రాలలో భూకంపం
పశ్చిమ బెంగాల్లో సైతం ప్రకంపనలు
గువాహతి/కోల్కత: అస్సాం, మిజోరంతోసహా ఈశాన్య ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపైన 6.1 నమోదైనట్లు జాతీయ భూకంప పరిశోధనా శాఖ తెలిపింది. పశ్చిమ...
ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్ధుల మొగ్గు
యుపిలో అత్యధికంగా 13.2 శాతం, ఆంధ్రలో 8.4శాతం, తెలంగాణలో 3.7 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ : దేశంలో గత కొంతకాలంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు తాజా...