Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో మరో 2,76,070 మందికి కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 2,76,070 కొత్త కోవిడ్-19 కేసులు, 3,874 మరణాలు సంభవించాయి. అదే సమయంలో...
యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదల
డిసెంబర్ 8 నుంచి తొలి టెస్టు
సిడ్నీ : ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ సిరీస్కు ఎంతో ఆదరణ ఉంది. ఈసారి యాషెస్కు ఆస్ట్రేలియా ఆతిథ్యం...
టీకా తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతి
న్యూఢిల్లీ: డిమాండ్కు తగ్గట్టు టీకా తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లతో వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పేటెంట్ హక్కుదారులకు...
పిల్లలపై కోవ్యాక్సిన్ ప్రయోగాల నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ
కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ: దేశంలోని 2-18 సంవత్సరాల మధ్య వయస్కులకు కోవ్యాక్సిన్ రెండు, మూడవ దశ వైద్య ప్రయోగాలను నిర్వహించడానికి భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీకి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిసిజిఐ) ఇచ్చిన...
జూన్ నుంచి కరోనా మరణాల తగ్గుదల: నిపుణులు
న్యూఢిల్లీ: కరోనా కేసులు రోజువారీ సంఖ్యలో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మరణాలు మాత్రం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ నుంచి కరోనా మరణాల్లో తగ్గుదల కనిపిస్తుందని వైద్య నిపుణులు అంచనా...
కేజ్రీవాల్ కామెంట్లపై కేంద్రం ఫైర్
న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ వేరియంట్ కామెంట్లపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగపూర్ వైరస్ రకంతో భారత్ లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న ఢిల్లీ...
కరోనాతో మరో ఎంఎల్ఎ కన్నుమూత
జైపూర్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కోవిడ్ బారినపడి రాజస్థాన్ లోని ధారివాడ్కు నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంఎల్ఎ గౌతమ్ లాల్ మీనా(56) చికిత్స పొందుతూ...
దేశంలో మరో 2,67,334 మందికి వైరస్
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కానీ మరణాలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 2,67,334 మందికి కరోనా సోకింది....
గ్రామీణులను గట్టెక్కిస్తున్న ఉపాధి హామీ
దాదాపు అన్ని దేశాలలోని ప్రజలు వంద సంవత్సరాలలో ప్రపంచం మొత్తం ఎప్పుడూ చవిచూడని పెను సంక్షోభంలో చిక్కి విలవిల లాడుతున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన భారత్ కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నా...
లండన్ కోర్టులో మాల్యాకు ఎదురుదెబ్బ
భారతీయ బ్యాంకులకు ఆస్తుల ద్వారా రుణం పొందే అవకాశం
లండన్ : భారత్లో బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారత్లో...
దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి టీకాలు ఎగుమతి చేయలేదు
సీరం ఇనిస్టిట్యూట్ ప్రతినిధి పూనావాల వివరణ
న్యూఢిల్లీ : దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి టీకాలు ఎగుమతి చేయలేదని కొవిషీల్డ్ టీకా ఉత్పత్తి సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్...
సింగపూర్ విమాన సర్వీసులను రద్దు చేయాలి: సిఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: సింగపూర్తో ఉన్న అన్ని విమాన సర్వీసులను వెంటనే రద్దు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో భారత్ లో కోవిడ్-19 మూడోదశ...
తేజస్విన్ శంకర్కు స్వర్ణం
న్యూఢిల్లీ : అమెరికాలో మ్యాచ్హాటన్లో జరుగుతున్న బిగ్12 అవుట్డోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం లభించింది. భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ పురుషుల హైజంప్ విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. 22...
ఇంటికి చేరిన కంగారూలు..
మెల్బోర్న్: ఐపిఎల్ ముగిసిన తర్వాత చాలా రోజుల పాటు మాల్దీవ్స్లో ఉండిపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఎట్టకేలకు సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. భారత్లో కరోనా తీవ్ర రూపం దాల్చడంతో ఐపిఎల్ను అర్ధాంతరంగా నిలిపి వేశారు....
మోడీ నాయకత్వం సంపూర్ణ వైఫల్యం
ప్రజలు సంక్షోభంలో ఉన్నప్పుడు పాలకుడు మార్గదర్శనం చేయాలి. ప్రజలు అయోమయంలో ఉన్నప్పుడు పాలకుడు దారి చూపాలి. ప్రజలు దుఃఖంలో ఉన్నప్పుడు పాలకుడు ఓదార్చాలి. ప్రజలు రేపు అనే దానిపై పై నిరాశతో ఉన్నప్పుడు...
పిల్లల్లో ఇండియా టైప్ కొవిడ్
సింగపూర్లో స్కూళ్ల మూసివేత
సింగపూర్ : కొత్త రకం కరోనా భయాలతో సింగపూర్లో బుధవారం నుంచి స్కూళ్లన్నింటిని మూసివేయనున్నారు. భారత్లో తలెత్తిన తీవ్రస్థాయి కరోనా కొత్త స్ట్రెయిన్ వంటివి ఇక్కడ కూడా పిల్లలలో తలెత్తుతుండటంతో...
బాధితులకు అండగా ఉండాల్సినవేళ ప్రధాని కనుమరుగు: రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: కొవిడ్19 సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. ఈ సంక్షుభిత సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన...
ఇది కొత్త కోవిడ్ లక్షణం కావచ్చు!
బెంగళూరు: కరోనా సెకండ్ వేవ్ లో ఎప్పటికప్పుడు కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఇటీవల కొంత మందిలో నోరు ఎండిపోవడం, నాలుక దురదగా అనిపించడం, నొప్పి లేవడం, నాలుకపై గాయాలు కావడం...
స్పుత్నిక్-వి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం
హైదరాబాద్: కరోనాపై పోరుకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ తో పాటు ఇండియాలో అత్యవసర వినియోగానికి అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్-వి వ్యాక్సినేషన్ డ్రైవ్ హైదరాబాద్, విశాఖలో ఏకకాలంలో ప్రారంభమైంది. దీనికి సంబంధించిన సాప్ట్ లాంచ్ ను...
పెళ్లి పేరుతో మోసం.. రూ.9లక్షలు దోచుకున్న సైబర్ నేరస్థులు
మనతెలంగాణ, హైదరాబాద్ : మ్యాట్రిమోనిలో రిజిస్టర్ చేసుకున్న యువతిని మోసం చేసిన సైబర్ నేరస్థులు దశల వారీగా లక్షలు కాజేశాడు. పోలీసుల కథనం ప్రకారం....ఈస్ట్మారేడ్పల్లికి చెందిన అనితారాజ్ అనే యువతి వరుడి కోసం...