Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
కొవాగ్జిన్కు అమెరికా బ్రేక్
అత్యవస వినియోగానికి అనుమతివ్వని ఎఫ్డీఏ
ఆమోదం కోసం దాఖలు చేస్తాం : భారత్ బయోటెక్
న్యూఢిల్లీ/హైదరాబాద్ : కొవాగ్జిన్ టీకా తయారీ భారత్ బయోటెక్కు అమెరికాలో ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ అభివృద్ధ్ది చేసిన కరోనా మహమ్మారి...
మయాంక్ను ఓపెనర్గా దించాలి: మైక్ హెసన్
లండన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఎలా ఆడాలనే దానిపై ప్రత్యర్థి న్యూజిలాండ్ కోచ్ మైక్ హెసన్ టీమిండియాకు పలు సూచనలు చేశాడు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో ఫైనల్ సమరం...
‘డెల్టా’ దేనికీ లొంగదు!
ఎయిమ్స్, ఎన్సిడిసి అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ :గత ఏడాది అక్టోబర్లో భారత్లో బయటపడిన కరోనా డెల్టా వేరియంట్ అత్యంత వ్యాప్తి కారకమని, ప్రజలు కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకాల డోసులు ఏవేసుకున్నా ఆ వేరియంట్...
కివీస్కు ఎదురుదెబ్బ..!
బర్మింగ్హామ్: భారత్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు ముందు న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్స్ గాయానికి గురవ్వడంతో జట్టులో కలవరం మొదలైంది. ఇంగ్లండ్తో జరిగిన...
అదే టీమిండియాకు పెద్ద సమస్య
ముంబై: న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాకు ఒక సమస్య ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఫైనల్కు ముందు...
పెట్రోల్,డీజిల్ ధరలు పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను బుధవారం మళ్లీ ఆల్టైమ్ గరిష్ట స్థాయికి పెంచినట్లు దేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ డేటా తెలిపింది. దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలకు ఇప్పట్లో బ్రేక్...
దేశంలో మరో 92,596 మందికి వైరస్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 92,596 కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 2,219 మందిని...
విరాట్ సేనకు భారీ ఊరట
బయోబుడగ నుంచి 20 రోజులు విముక్తి!
లండన్: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియాకు భారీ ఊరట లభించింది. కఠినమైన సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో విరాట్ కోహ్లి సేన ఊపిరి...
సునిల్ ఛెత్రి అరుదైన రికార్డు
దోహా: భారత ఫుట్బాల్ స్టార్ సునిల్ ఛెత్రి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయోనెల్ మెస్సీని వెనక్కి నెట్టి అరుదైన ఘనతను నెలకొల్పాడు. ప్రస్తుతం...
గాంధీ మునిమనుమరాలికి ఏడేళ్ల జైలు శిక్ష
జొహన్నెస్బర్గ్: జాతిపిత మహాత్మాగాంధీ మునిమనుమరాలు 56 ఏళ్ల ఆశిష్ లతా రాంగోబిన్ కు మోసం కేసులో ఏడేళ్ల జైలుశిక్ష పడింది. దక్షిణాఫ్రికాలో ఉంటున్న ఆమె 60 లక్షల రాండ్ల (సుమారు 3.22 కోట్లు)...
దేశంలో మరో 86,498 మందికి వైరస్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 86,498 కొత్త కోవిడ్-19 కేసులు, 2123 మరణాలు సంభవించాయి. అదే సమయంలో...
యాంటీబాడీల్లో కొవిషీల్డ్ కింగ్
కొవాగ్జిన్తో పోల్చితే అధికంగా ఉత్పత్తి
కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో 98.1%, కొవాగ్జిన్ లబ్ధిదారుల్లో 80% యాంటీబాడీలు
టీకాలు తీసుకున్న వారిలో మరణాలు జీరో
పాన్ ఇండియా అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: కొవాగ్జిన్ కన్నా కొవిషీల్డ్ తోనే ఎక్కువగా...
పాక్ జైళ్లలో 17 మంది భారతీయ మానసిక రోగులు
ఆరేళ్లయినా వారెవరో తెలియని దుస్థితి : భారత్ ఆవేదన
న్యూఢిల్లీ :పాక్ జైళ్లలో భారతీయ మానసిక రోగులు 17 మంది ఉన్నారని ఆ దేశం తెలియచేసి ఆరేళ్లవుతున్నా వారెవరో తెలియని దుస్థితి కొన సాగుతోంది....
ఇంగ్లండ్ సిరీసే కీలకం: ఆకాశ్ చోప్రా
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో జరిగే సిరీస్ టీమిండియాకు చాలా కీలకమని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. న్యూజిలాండ్తో జరిగే డబ్లూటిసి ఫైనల్ కంటే ఇంగ్లండ్ సిరీస్లో భారత్ గెలవాలని...
పెట్రోల్ ధరల పెరుగుదలపై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ లో పన్ను వసూళ్ల విపత్తు నిరంతరంగా కొనసాగుతుందన్నారు. గత...
కేంద్రం వల్లే ఆలస్యం
వ్యాక్సినేషన్ పాలసీ లోపభూయిష్టం
టీకాలన్నీ ప్రైవేటుకే పోతున్నాయి
గ్లోబల్ టెండర్లకు స్పందన లేకపోవడం దురదృష్టకరం
రోజుకు రాష్ట్రంలో 10లక్షల మందికి టీకా వేసే సామర్థం ఉన్నా సరిపడా సరఫరా లేదు
13.5 లక్షల మందికి రెండు డోసులు పూర్తి
వృద్ధాశ్రమాల్లోనూ...
దక్షిణ మధ్య రైల్వేలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రణాళికలు
ప్రయాణికుల కోసం బయో టాయిలెట్ల ఏర్పాటు
5064 రైల్ కోచ్లలో బయో టాయిలెట్ల ఏర్పాటు
మలవిసర్జన వ్యర్థాల రహితంగా రైల్వే ట్రాకులు
సంవత్సరానికి సుమారుగా రూ.400 కోట్లు ఆదా
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద హరిత రైల్వేగా రూపొందాలన్న...
బ్లూటిక్లు కాదు టీకాలపై నజర్ పెట్టండి: రాహుల్ చురకలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బ్లూటిక్ల కోసం పాకులాడకుండా దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో స్వయంసమృద్ధికి పాటుపడాలని రాహుల్ గాంధీ చురకలు పెట్టారు. ప్రస్తుత కష్టకాలంలో ప్రజలు వ్యాక్సిన్ల గురించి ఎవరికివారే స్వయం సమృద్ధి...
క్యాష్ బ్యాక్ ఆఫర్ను పొడిగించిన పేటీఎం
హైదరాబాద్ : గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదారులకు పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను జూన్ 30 వరకు పొడిగించింది. పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుంటే...
గల్ఫ్ గడ్డపైనే టి-20 వరల్డ్కప్?
పావులు కదుపుతున్న బిసిసిఐ!
ముంబై: భారత గడ్డపై ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ప్రపంచకప్ ట్వంటీ-20 టోర్నమెంట్ను విదేశాలకు తరలించాలనే నిర్ణయానికి భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్...