Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
పాక్ చెర నుంచి తెలుగు యువకుడు విడుదల.. ప్రేయసి కోసం వెళ్లి..
పాకిస్తాన్లో ఇరుక్కున్న తెలుగు యువకుడు విడుదల
ప్రేయసి కోసం దాయాది దేశంలో బంధీగా..
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రేయసి కోసం పాకిస్థాన్కు వెళ్లి అక్కడి చెరసాలలో నాలుగేళ్ల పాటు శిక్ష అనుభవించిన ఎపిలోని విశాఖకు చెందిన ప్రశాంత్ కథ...
గాల్వన్ దాడిపై వ్యాఖ్యలు :చైనా బ్లాగర్కు 8 నెలల జైలు
బీజింగ్ : లడఖ్ లోని గాల్వన్ లోయలో చైనా సైనికులు ఎక్కువ సంఖ్యలో మరణించగా, చైనా ప్రభుత్వం మాత్రం కేవలం నలుగురే చనిపోయినట్టు చెబుతోందని వ్యాఖ్యానించినందుకు క్వియు జిమింగ్ అనే బ్లాగర్కు నాన్జింగ్...
జైశంకర్ వాషింగ్టన్ పర్యటన
‘జై శంకర్ అమెరికా పర్యటనలో వ్యాక్సిన్లు, ముడిసరకుల సరఫరా కీలకం’, ‘అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సులివాన్తో వాణిజ్యం, వ్యాక్సిన్లు, చతుష్టయం, ఇండో ఫసిఫిక్ అంశాలపై జైశంకర్ చర్చ’, ‘చతుష్టయం, ఆఫ్ఘానిస్తాన్, వ్యాక్సిన్...
ముచ్చటగా ముగ్గురు
బీజింగ్: కమ్యూనిస్ట్ చైనా మరోసారి కుటుంబ నియంత్రణ నిబంధనలను సడలించింది. సంతాన పరిమితిని ముగ్గురికి పెంచింది. దీంతో, చైనాలో ఒక్కో మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చే వీలుంటుంది. ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న...
జెమీమా భావోద్వేగం..
ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి గురైంది. ఇంగ్లండ్తో జరిగే ఏకైక టెస్టులో జెమీమా బరిలోకి దిగనుంది. జెమీమా కెరీర్లో ఇదే తొలి టెస్టు మ్యాచ్...
కొత్త ఐటి రూల్స్కు ట్విట్టర్ ఓకే
న్యూఢిల్లీ :సామాజిక మాధ్యమాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిన ఐటి విధానాలకు ట్విట్టర్ యాజమాన్యం ఎట్టకేలకు అంగీకరించింది. ఈచట్టం ప్రకారం ట్విట్టర్కు ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రత్యేక అధికారిని మే 28న...
డొమినికాలో జెట్తో హై డ్రామా
చోక్సీని పట్టి తెచ్చేందుకు భారత్ కసరత్తు
సాక్ష్యాలు పత్రాలతో విదేశంలో వేట
అక్కడి జైలులో గాయపడ్డ వ్యాపారి
న్యూఢిల్లీ/డౌగ్లాస్ : పిఎన్బి స్కామ్ నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని పట్టి తీసుకువచ్చేందుకు భారత...
పొగ తాగేవారికి 50శాతం ముప్పు అధికం: డబ్ల్యూహెచ్ఒ
న్యూయార్క్: పొగ తాగే వారిలో కరోనా వల్ల మరణించే ముప్పు 50 శాతం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఒ) డైరెక్టర్ జనరల్ బెడ్రోస్ అథనామ్ తెలిపారు. అలాగే క్యాన్సర్, గుండె...
వామ్మో.. చైనాలో కొత్త స్ట్రెయిన్
బీజింగ్ : కరోనాకు పుట్టిల్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు మరో కొత్త రకం స్ట్రెయిన్ కరోనా వైరస్ బయటపడడం శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదు. 1.5 కోట్ల మంది నివసించే గాంజావ్ నగరంలో ఈ...
99 శాతం కరోనా లోడు తగ్గించే నాసల్ స్ప్రే
కెనడా శానిటైజ్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ సంస్థ తయారీ
వాషింగ్టన్ : కొవిడ్ బాధితుల్లో వైరల్ లోడును 99 శాతం వరకు నిర్మూలించే నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే ను కెనడా లోని శానిటైజ్...
టీమిండియాకు కొత్త జెర్సీ
ముంబై: న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 18 నుంచి భారత్కివీస్ జట్ల మధ్య డబ్లూటిసి కప్ ఫైనల్ జరుగనున్న...
కరోనాతో అనాథలైన పిల్లలకు ఉచిత విద్య: కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశంలో ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. అనాథలైన పిల్లలకు ఉచిత విద్య...
ఐపీఎల్ 2021 మిగితా మ్యాచ్లు అక్కడే.. స్పష్టం చేసిన బిసిసిఐ
ముంబై: కరోనా వైరస్ దెబ్బకు అర్ధాంతరంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్14కు సంబంధించి మిగిలిన మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)...
ఆటకు ఆటంకం కలిగితేనే ‘రిజర్వ్డే’!
డబ్ల్యూటిసి ఫైనల్ నిబంధనలు ఖరారు
దుబాయి: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య వచ్చే నెలలో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు సంబంధించిన నిబంధనలను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఖరారు చేసింది. ఐదు రోజుల్లో ఫలితం...
డిసెంబర్ వరకల్లా దేశంలోని అందరికీ టీకాలు: కేంద్రమంత్రి జవదేకర్
న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబర్ వరకల్లా భారత పౌరులందరికీ వ్యాక్సినేషన్ పూర్తవుతుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం మందగించిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేసిన విమర్శలకు జవదేకర్ కౌంటరిచ్చారు. డిసెంబర్...
కేంద్ర ప్రభుత్వం నిజం చెప్పాలి: రాహుల్ (వీడియో)
న్యూఢిల్లీ: దేశంలోని కరోనా మరణాలపై కేంద్రప్రభుత్వం అసత్యాలు చెబుతోందని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత మరణాల రేటు అబద్ధమని, ప్రభుత్వం నిజం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని...
నెహ్రూ స్వావలంబ భారతం
గాంధీయులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు గుడ్డి హిందువులు. సంఘ్ శ్వేతజాతి పాలనను సమర్థించింది. ఆంగ్లేయులు మతాలతో స్వాతంత్య్ర పోరాటాన్ని బలహీనపర్చారు. లౌకిక భారత...
వ్యాక్సిన్ల కొనుగోలు అంత సులభం కాదు: కేంద్రం
వ్యాక్సిన్ల కొనుగోలు అంత సులభం కాదు
విదేశీ వ్యాక్సిన్ల దిగుమతికి ప్రయత్నిస్తూనే ఉన్నాం
ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్తో పలు దఫాలు చర్చించాం
దేశీయంగా ఉత్పత్తి పెంచేందుకు చర్యలు
త్వరలోనే మరిన్ని టీకాలు రానున్నాయ్
ప్రపంచమంతటా టీకాల కొరత...
ఐటి కొత్త నిబంధనలపై ట్విట్టర్ ఆందోళన
ఐటి కొత్త నిబంధనలపై ట్విట్టర్ ఆందోళన
కల్పిత ట్యాగ్లపై పోలీసుల బెదిరింపులా ? అని విమర్శ
కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఐటి కొత్త నిబంధనలపై ట్విటర్ సంస్థ గురువారం ఆందోళన వ్యక్తం చేసింది....
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్: రెండో స్థానంలోనే కోహ్లీ
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తన టాప్...