Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
కొ-విన్ యాప్పై 50కి పైగా దేశాల ఆసక్తి
ఉచితంగా సాఫ్ట్వేర్ అందించడానికి భారత్ సంసిద్ధత
వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ వెల్లడి
న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ డ్రైవ్లో టీకాల లబ్ధిదార్ల పేర్ల నమోదుకు భారత్ రూపొందించిన కొవిన్ యాప్...
విజయవంతంగా అగ్ని ప్రైమ్ క్షిపణి పాటవ పరీక్ష
బాలసోర్(ఒడిషా): ఒడిషా తీరానికి సమీపంలోని రక్షణ కేంద్రం నుంచి అణు సామర్ధంతో కూడిన అగ్ని ప్రైమ్ క్షిపణి పాటవ పరీక్షను భారత్ సోమవారం విజయవంతంగా నిర్వహించింది. భూమి నుంచి భూమ్మీద నుండి భూమ్మీది...
సవాళ్లను ఎదుర్కొనే సత్తా మాకుంది
చైనాకు రాజ్నాథ్ పరోక్ష హెచ్చరిక
న్యూఢిల్లీ: తూర్పు లడాఖ్లో చైనా సాగిస్తున్న దుశ్చర్యలపై భారత్ సోమవారం ఘాటుగా స్పందించింది. గాల్వన్ ధీరోదాత్తుల త్యాగాలను భారత్ ఎన్నటికీ మరువదని, ప్రతి సవాలుకు గట్టిగా సమాధానమిచ్చే సామర్ధ్యం...
మరోసారి ట్విట్టర్ ధిక్కార చర్య..
న్యూఢిల్లీ: భారత భూభాగాలను తప్పుగా చూపుతూ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ మరోసారి ధిక్కార చర్యకు పూనుకున్నట్టయింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లడఖ్లను వేరే దేశంగా చూపుతూ భారత దేశ పటాన్ని...
చిన్నారులకు వ్యాక్సిన్ వస్తేనే స్కూళ్లు తెరవడానికి వీలవుతుంది
ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా
న్యూఢిల్లీ: ప్రస్తుతం పలు దేశాల్లో చిన్నారులకు వ్యాక్సిన్ అందిస్తుండగా, మన దేశంలో కూడా చిన్నారులకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అదొక మైలు రాయి అవుతుందని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్...
ఉగ్రవాదుల డ్రోన్ దాడి
ఐఎఎఫ్ హెలికాప్టర్లే లక్షం కావచ్చని అనుమానం
ఆయుధాలు, వాహనాలు సురక్షితం
ఇద్దరికి గాయాలు, భవనం పైకప్పుకు భారీ రంధ్రం
దేశంలో తొలి డ్రోన్ దాడి ఇదేనంటున్న అధికారులు
సంఘటనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ ఆరా
జమ్మూ: భారత్ ఏ...
టీకాలు వేసుకోని వారిలో డెల్టా వైరస్ వేగంగా వ్యాప్తి: డబ్ల్యుహెచ్ఒ
85 దేశాల్లో విస్తరించిన డెల్టా,
ఆప్రికా దేశాల్లో 40 శాతం పెరిగిన మరణాలు
పేద దేశాలకు టీకా అందించాలని అభ్యర్థన
జెనీవా : కరోనా రకాల్లో డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని,...
ప్రపంచకప్ షూటింగ్లో భారత జోడీకి రజతం
ఒస్జెక్(క్రొయేషియా): ఇక్కడ జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్కు మిక్స్డ్ టీమ్ విభాగంలో రజతం లభించింది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనుబాకర్,...
యుఎఇలోనే వరల్డ్కప్!
బిసిసి కార్యదర్శి జై షా
ముంబై: భారత్ వేదికగా ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి మార్చే అవకాశాలున్నాయని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి జై...
31వ సారి పెరిగిన ఇంధన ధరలు
న్యూఢిల్లీ : భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శనివారం లీటర్ పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 37 పైసలు పెంచాయి చమురు సంస్థలు. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధర...
అరుణాచల్కు దగ్గర్లో చైనా ఎత్తులు
బీజింగ్ : భారత్కు నెత్తిమీద అన్నట్లుగా టిబెట్లో చైనా తన తొలి బుల్లెట్ ట్రైన్ను శుక్రవారం ఆరంభించింది. అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపంలోనే , మారుమూల హిమాలయ శ్రేణువుల మధ్య ఈ పూర్తి...
కశ్మీర్పై ‘కనువిప్పు’!
జమ్మూ కశ్మీర్ను పాత రాజకీయ శక్తుల పట్టు నుంచి తప్పించి తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని, బయటి పెట్టుబడులను భారీగా పెట్టించి విశేష అభివృద్ధి పేరుతో దాని రూపు రేఖలను, అక్కడి జనాభా నిష్పత్తిని...
11 రాష్ట్రాలు.. 48 కేసులు
రోజురోజుకు విస్తరిస్తున్న ‘డెల్టాప్లస్’ వైరస్
మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రెండో దశ ఉధృతి తగ్గుముఖం పడుతున్న వేళ ‘డెల్టాప్లస్’ వేరియంట్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఈ కొత్త...
తేలిపోయిన టీమిండియా
వెంటాడిన బ్యాటింగ్ వైఫల్యం, నిరాశ పరిచిన బౌలర్లు, కివీస్ దెబ్బకు కోహ్లి సేన విలవిల
మన తెలంగాణ/క్రీడా విభాగం: సొంత గడ్డపై ఎంతటి పెద్ద జట్టునైనా చిత్తు చిత్తుగా ఓడించే టీమిండియా బౌన్స్కు సహకరించే...
పాక్ స్మగ్లర్లపై బిఎస్ఎఫ్ కాల్పులు.. ఒకరు మృతి
పాక్ స్మగ్లర్లపై బిఎస్ఎఫ్ కాల్పులు
27 కిలోల హెరాయిన్ స్వాధీనం
జమ్మూ: జమ్మూ కశ్మీరులోని కతువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ ఎత్తున మాదకద్రవ్యాల అక్రమ రవాణా యత్నాన్ని సరిహద్దు భద్రతా దళం భగ్నం...
WTC ఫైనల్: ప్రారంభమైన రిజర్వ్ డే ఆట.. నిరాశపర్చిన కోహ్లీ, పుజారా
సౌథాంప్టన్: ఐసిసి టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఆరోవ రోజు(రిజర్వ్ డే) ఆట ప్రారంభించింది. ఓవర్ నైట్ స్కోరు 64/2తో బుధవారం...
నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, చోక్సీల ఆస్తులు జప్తు
న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాళ్ళు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రకటించింది. మొత్తం రూ.18,170.02 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ.. ఇందులో రూ.9,371.17...
ఫైనల్ సమరం నిరాశ కలిగిస్తోంది: వివిఎస్ లక్ష్మణ్
ముంబై: భారత్న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ పోరు తనకు ఏమాత్రం సంతృప్తి కలిగించడం లేదని భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫైనల్కు...
సంపాదకీయం: ఇరాన్ కొత్త సారథి
అత్యల్ప ఓటింగ్ నమోదైన శుక్రవారం నాటి ఎన్నికల్లో ఇరాన్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న తీవ్ర మతవాది ఇబ్రహీం రైసీ ఏలుబడి ఎలా ఉంటుంది, అమెరికాతో శత్రుత్వం పలచబడి, మోడువారిన అణు నిస్సార...
మూడోదశ ట్రయల్స్లో కొవాగ్జిన్ 77.8%
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసి న కొవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనా వైరస్పై 77.8 శాతం సమర్ధంగా పనిచేస్తున్నట్టు మూడోదశ ప్ర యోగాల్లో తేలిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మూడోదశ క్లినికల్...