Saturday, May 4, 2024

WTC ఫైనల్: ప్రారంభమైన రిజర్వ్ డే ఆట.. నిరాశపర్చిన కోహ్లీ, పుజారా

- Advertisement -
- Advertisement -

WTC Final: Kohli and Pujara dismissed by Jameson

సౌథాంప్టన్: ఐసిసి టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఆరోవ రోజు(రిజర్వ్ డే) ఆట ప్రారంభించింది. ఓవర్ నైట్ స్కోరు 64/2తో బుధవారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఆట ఆరంభమైన కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ(13), పుజారా(15)ను న్యూజిలాండ్ బౌలర్ జేమిసన్ వరుస ఓవర్లలో పెవిలియన్ పంపాడు. దీంతో భారత్ 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఒత్తడిలో పడింది. ప్రస్తుతం భారత్ 40 ఓవర్లలో 82 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానె(4), పంత్(5)లు ఉన్నారు.

WTC Final: Kohli and Pujara dismissed by Jameson

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News