Sunday, April 28, 2024

తేజస్విన్ శంకర్‌కు స్వర్ణం

- Advertisement -
- Advertisement -

Tejaswin shankar won in big 12

న్యూఢిల్లీ : అమెరికాలో మ్యాచ్‌హాటన్‌లో జరుగుతున్న బిగ్12 అవుట్‌డోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ పురుషుల హైజంప్ విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. 22 ఏళ్ల శంకర్ 2.28 మీటర్ల ఎత్తుకు ఎగిరి స్వర్ణం గెలుచుకున్నాడు. అసాధారణ ప్రదర్శన చేసిన శంకర్ తన ఖాతాలో స్వర్ణం జమచేసుకున్నాడు. 2019లో కూడా శంకర్ పసిడి పతకం సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News