Home Search
సామాజిక న్యాయం - search results
If you're not happy with the results, please do another search
చట్టసభల్లో మహిళకు కోటా ఎప్పుడు?
ప్రపంచ ఆర్థిక ఫోరం 2022 నివేదిక ప్రకారం ప్రపంచంలోని లింగ సమానత్వ సూచీలో భారత దేశం 146 దేశాల్లో 135వ స్థానంలో నిలిచింది. స్త్రీ, పురుష సమానత్వం కోసం నాలుగు ప్రధాన అంశా...
ఉద్యోగుల పెన్షన్ దేశ గౌరవం
అభివృద్ధి చెందిన వైద్యం, ఆధునిక చికిత్స సౌకర్యాలతో ప్రపంచ వ్యాప్తంగా మనుషుల ఆయు ష్షు పెరిగింది. ప్రపంచంలో 2020కి 60 ఏళ్ళవారి సంఖ్య 100 కోట్లతో 5 ఏళ్లలోపు పిల్లల సంఖ్యను దాటింది....
అత్యాచారం కేసులో యువకుడికి 20సంవత్సరాల జైలు శిక్ష
నేరెడుచర్ల ః మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడికి 20సంవత్సరాలు జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తున్నట్లు జిల్లా సెషన్స్కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కేవలం సంవత్సర కాలంలోనే కేసును...
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
ఉప ప్రణాళికపై ఉదాసీనత
షెడ్యూల్డు కులాలు, తెగల అభ్యున్నతి, సామాజిక భద్రతకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక, షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక (ఆర్థిక వనరుల ప్రణాళికా రచన, కేటాయింపు, వినియోగం) చట్టం -2013 తెచ్చారు....
కెసిఆర్కు రేవంత్ లేఖ..
హైదరాబాద్: సిఎం కెసిఆర్కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, బడ్జెట్ లో నిధుల కేటాయింపు గురించి ప్రస్తావించారు. రైతులకు రూ.లక్ష...
బడ్జెట్ ఓటు బాట
కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం తపిస్తున్న ఎన్డిఎ ప్రభుత్వం తన పూర్తిస్థాయి ఆఖరి బడ్జెట్ను ఓటుబాట పట్టించింది. మధ్యతరగతిని మచ్చిక చేసుకోవడానికి ఆదాయం పన్నులో భారీ మినహాయింపును ప్రకటించి ఉద్యోగులను ఆకర్షించే...
లైక్ కొట్టారో ఖాతా ఖాళీ
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నయాదందా
మొదట కొంత డబ్బులు ఇచ్చి.. ఆ తరువాత దోచుకుంటున్న సైబర్నేరగాళ్లు
అపరిచిత వ్యక్తుల మెసేజ్లకు సమాధానం ఇవ్వొద్దు
ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త
పోలీసు ఉన్నతాధికారుల హెచ్చరిక
మన తెలంగాణ/సిటీబ్యూరో: సైబర్...
దళిత బంధు ఓ మహాయజ్ఞం
ఒకప్పుడు వెలి బతుకులు.. ఊరికి దూరం గా బిక్కుబిక్కుమంటూ దీనంగా కాలం గడిపిన గడ్డు రోజులు.. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా వలపోతలే మా తలరాతలని బతుకులీడ్చిన వెతల గాథలు.. కలతలు...
పొట్టి శ్రీరాములుపై అక్షర సత్యాలు
పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటపటిమను, మద్రాసు నుంచి ఆంధ్రాను స్వతంత్ర రాష్ట్రంగా చెయ్యాలనే సంకల్పాన్ని డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు తన సంపాదకత్వంలో ఉద్దండ పండితులైన...
నిఖార్సైన అంబేడ్కర్వాది బత్తుల
ఈ దేశ భూమి పుత్రులు, సింధు, హరప్పా, మోహంజుదారో వంటి ప్రపంచ స్థాయి నాగరికతలకు నాంది పలికిన ఆది భారతీయులు / మూల భారతీయులు (ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలు) కుల వ్యవస్థ...
తాలిబాన్ల ఉక్కుపాదం
సంపాదకీయం: కొద్ది తేడాలతో అన్ని మతాలు మహిళకు రెండవ తరగతి పౌరసత్వాన్నే ఇచ్చాయి. పురుషులతో సమానమైన పరిగణనకు ఆమెను అనర్హురాలుగానే చేశాయి. ఆధునిక ప్రజాస్వామిక రాజ్యాంగాలు స్త్రీ పురుషులిద్దరికీ సమాన ఓటు హక్కుతో...
పెండింగ్ కేసుల భారం!
సంపాదకీయం: న్యాయ స్థానాల్లో కేసుల పరిష్కారం ఎంత తొందరగా సాగుతున్నదనే దానిని బట్టే దేశంలో కోర్టుల ద్వారా జరగవలసిన న్యాయం స్థాయిని నిర్ణయించగలము. దీనిని పెండింగ్ కేసుల బరువును బట్టి నిర్ధారించవలసింది. సుప్రీంకోర్టులో...
నేడు మానవ హక్కుల దినోత్సవం
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1948 డిసెంబర్ 10న విశ్వమానవ హక్కుల ప్రకటన చేసింది. అప్పటి నుంచి డిసెంబర్ 10వ తేదీని అంతర్జాతీయ మానవహక్కుల దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మానవ హక్కుల...
బిజెపికి పక్షవాతం
సిఎం లేఖ రాసినా ఖాతరు చేయని కేంద్రం ఈర్షతోనే మోడీ
కుయుక్తులు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ సంస్థకు ఇచ్చినట్లే
తెలంగాణకు గనులు ఎందుకు కేటాయించరు? బొగ్గు గనుల వేలం
అంటే సింగరేణికి...
బెబ్బులిలా లేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీ...ఇదే అరాచకం! మీ ప్రభుత్వాన్ని (కేంద్రం) ప్రశ్నిస్తే... రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడుతారా? ఇదేక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు. ఒక ప్రధాన మంత్రి చేయాల్సిన పనులేనా? రాష్ట్రాలను పడగొట్టడమే మీ ధ్యేయమా? అని...
మహిళా ధర్మాసనం
సంపాదకీయం: దేశంలోని ఇతర అణగారిన వర్గాలతో పాటు మహిళలకు కూడా సరైన న్యాయం లభించడం లేదన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అది ఇప్పటికీ ఆకాశ పుష్పంగానే మిగిలిపోయింది. అప్పుడప్పుడూ సంకేతాత్మకంగా తీసుకొనే చర్యలు...
న్యాయ వ్యవస్థ ప్రక్షాళన అవసరమే
ఎవరూ పట్టించుకోని అణగారిన వర్గాల ఆక్రందన వినగలిగి, వారి బాధలను చూడగలిగి చట్టాన్ని, న్యాయాన్ని నేర్పుగా బ్యాలెన్స్ చేయగలిగిన నాడు న్యాయమూర్తిగా బాధ్యతలను సరిగా నిర్వర్తించినట్టు లెక్క’ అని ఇటీవల భారత సుప్రీంకోర్టు...
హైదరాబాద్ లో దారుణం.. పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్రేప్
హయత్ నగర్లో దారుణం.. పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్రేప్
వీడియోలు తీసి బెదిరింపు
ఐదుగురు బాలుర అరెస్ట్.. పోక్సో చట్టం కింద కేసు నమోదు
నిందితుల నుంచి మూడు సెల్ఫోన్ల స్వాధీనం
అత్యాచారాలు... తరాలు మారినా, మానవ మేధస్సు...
దేశంలో ఆకలి, పేదరికం అరికట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలం
దేశంలో ఆకలి, పేదరికం అరికట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలం
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
మన తెలంగాణ/హై-దరాబాద్ : దేశంలో ఆకలి, పేదరికం ఆరికట్టడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సిపిఐ రాష్ట్ర...