Friday, May 3, 2024

సాయంత్రం 6 గంటల్లోపు ఇళ్లకు చేరుకోవాలి: సజ్జనార్

- Advertisement -
- Advertisement -

Serious action in Lock down

హైదరాబాద్: సాయంత్రం 6 గంటల్లోపు ప్రజలంతా ఇళ్లకు చేరుకోవాలని సిపి సజ్జనార్ తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో 70 వేలకు పైగా కేసులు నమోదు చేశామని, ఆరు వేల వాహనాలను సీజ్ చేశామన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిపై కేసులు తప్పవని సిపి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News