Sunday, May 19, 2024

పేలిన ట్రాన్స్ ఫార్మర్… కుటుంబం సజీవదహనం…

- Advertisement -
- Advertisement -

Six members dead in transformer blast

ఢిల్లీ: ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో మంటలు గుడిసెకు అంటుకోవడంతో అందులో ఉన్న కుటుంబ సభ్యులు సజీవదహనమైన సంఘటన ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతం వాల్మకీ కాలనీలో గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ట్రాన్స్ పార్మర్ పేలడంతో మంటలు చెలరేగి గుడిసెపై పడ్డాయి. కుటుంబ సభ్యులు గాఢ నిద్రలోకి జారుకోవడంతో మంటలు సిలిండర్ వైపు వ్యాపించడంతో పేలింది. గుడిసెలో ఉన్న ఆరుగురు కుటుంబ సభ్యులు సజీవదహనమయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కమలేష్, బుద్ని, నలుగురు పిల్లలుగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News