- Advertisement -
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ శనివారం సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ఆరా తీశారు. కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ ను సోనియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆడిగితెలుసుకున్నారు. కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. టీకాలు, వెంటిలేటర్లు, మందుల అందుబాటుపై ఈ బేటీలో చర్చించారు.
Sonia’s review with CMs of Congress-ruled states
- Advertisement -