- Advertisement -
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ లో ఓ విద్యార్థిని అదృశ్యమైంది. ఈ ఘటన రాజేంద్రనగర్ లోని మధుబన్ కాలనీలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. విద్యార్థిని కనిపించకపోవడతో తల్లిదండ్రులు.. ఇంటి పరిసర ప్రాంతాలతోపాటు బంధువులు ఇళ్ల చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనూ ఎంత వెతికినా కనిపించకపోవడంతో మైలార్ దేవ్ పల్లి పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Student missing in Rajendra Nagar limits
- Advertisement -