Tuesday, April 30, 2024

జిహెచ్ఎంసి అధికారులతో తలసాని సమావేశం….

- Advertisement -
- Advertisement -

Talasani meet with GHMC official

 

హైదరాబాద్: మాసాబ్ ట్యాంక్ కార్యాలయంలో రెవెన్యూ, జిహెచ్ఎంసి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఎంతోకాలంగా పేదప్రజలు నివసిస్తున్న ఇండ్లను రెగ్యులరైజ్ చేయడం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపేలా అవసరమైన ప్రణాలికలను రూపొందించాలని యంత్రాంగానికి తలసాని ఆదేశించడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News