- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 612 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు చనిపోయారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2.76 లక్షలకు చేరుకోగా 1485 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 2.67 లక్షల మంది కోలుకోగా 7604 మంది చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 60.29 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు.
- Advertisement -