Friday, May 10, 2024

చివరి దశకు చేరుకున్న కౌటింగ్.. గెలుపు దిశగా వాణీదేవి

- Advertisement -
- Advertisement -

Telangana MLC Elections 2021 Results

హైదరాబాద్: రంగారెడ్డి- హైదరాబాద్- మహబూబ్ నగర్ పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్ చివరి దశకు చేరుకుంది. ఓట్ల కౌంటింగ్ లో టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి మోజార్టీతో దూసుకుపోతున్నారు. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 90 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటివరకు ఆయనకు వచ్చిన రెండో ప్రాధన్యత ఓట్లను ఇతర అభ్యర్థులకు బదలాయించారు. తొలి ప్రాధన్యత ఓట్ల లెక్కిపులో టిఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ఆధిక్యం సాధించారు. మొత్తం ఏడు రౌండ్లతో పాటు రెండో ప్రాధన్యత ఓట్లు కలిపి వాణీదేవికి 1,28,010 ఓట్లు వచ్చాయి. ఇక సమీప అభ్యర్థికి 1,19,198 ఓట్లు వచ్చాయి. మొత్తం వాణీదేవి తన సమీప అభ్యర్థి కంటే 8,812 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Telangana MLC Elections 2021 Results

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News