Tuesday, April 30, 2024

కెసిఆర్‌తో రాజయ్య బేటీ.. కీలక బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

రాజయ్యకు కీలక బాధ్యతలు అప్పగించిన కెసిఆర్

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మాజీ ఎంఎల్‌ఎ తాటికొండ రాజయ్యకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఎర్రవెళ్లి వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం తాటికొండ రాజయ్య పార్టీ కీలక నేతలతో కలిసి కెసిఆర్‌తో సమావేశం అయ్యారు. రాజయ్యకు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ బాధ్యతలు కెసిఆర్ అప్పగించారు. నియోజకవర్గ బాధ్యతలు మొత్తం పార్టీ నేతలతో సమన్వయం చేసుకుని, వరంగల్ బిఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గెలిపించుకోవాలని పార్టీ అధినేత కెసిఆర్ రాజయ్యకు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News