Tuesday, May 7, 2024

వెంకన్న సర్వదర్శనానికి 10 గంటల సమయం..

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. వెంకన్న సర్వదర్శనానికి ఆదివారం 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు.ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తరలిస్తున్నారు. వెంకన్నకు భక్తులు తమ తలనీలాలు సమర్పించి దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

శనివారం శ్రీవారిని 70,158 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,801 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమలలో శ్రీవారం హుండీ ఆదాయం రూ.3.51 కోట్లు వచ్చినట్లు టిటిడి ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News