Tuesday, May 7, 2024

15 నుంచి అసెంబ్లీ

- Advertisement -
- Advertisement -

18న ఉదయం 11:30గం.కు బడ్జెట్, తొలిరోజున ఉ.11గం.కు గవర్నర్ ప్రసంగం

Employee unions meets CM KCR at Pragati Bhavan

మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 15నుంచి రాష్ట్ర ఉభయ శాసన సభల సమావేశాలు నిర్వహించనున్నట్టు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ఉ.11 గ.కు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగిస్తారు. మరణించిన ప్రజాప్రతినిధులకు సంతాప తీర్మానం 16న ప్రవేశ పెట్టనున్నారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. 18న ఉ.11.30గ.కు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టనున్నారు. శాసన సభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది స్పీకర్ అధ్యక్షతన జరిగే బిఎసి సమావేశలో నిర్ణయించనున్నారు.

TS Assembly Session 2021 begin on March 15

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News