- Advertisement -
హైదరాబాద్: వచ్చే సోమ, మంగళవారాల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రధానంగా జిహెచ్ఎంసి చట్టాల్లోని కొన్ని సవరణలతో పాటు హైకోర్టు సూచించిన కొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉంది. దీని కోసం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశ పరచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. కాగా సమావేశాల నిర్వహణపై తుది నిర్ణయాన్ని శుక్రవారం తీసుకునే అవకాశం ఉంది.
TS Govt Plans to Conduct Two Days Assembly Session
- Advertisement -