Saturday, April 27, 2024

ముగ్గురు అటవీ శాఖ అధికారుల సస్పెన్షన్..

- Advertisement -
- Advertisement -

ముగ్గురు అటవీ శాఖ అధికారుల సస్పెన్షన్
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

TS Govt to Suspend 3 forest officials

మన తెలంగాణ/హైదరాబాద్: టింబర్ డిపోలు, సామిల్లుల రెన్యువల్స్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురు అటవీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం అటవీ శాఖ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న టి శ్రీనివాస్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌లు పి. చంద్రమౌళి, జి.పద్మల అవినీతిపై ప్రాథమిక ఆధారాలు లభించాయి. దీంతో ఆ ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో అటవీ శాఖ స్పష్టం చేసింది.

TS Govt to Suspend 3 forest officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News