Friday, May 3, 2024

కాచిగూడలో డివైడర్ ను ఢీకొట్టిన బస్సు

- Advertisement -
- Advertisement -

TSRTC Bus collided to Divider in Hyd

 

హైదరాబాద్: భాగ్యనగరంలోని కాచిగూడ రైల్వే బ్రిడ్జి వద్ద మంగళవారం అర్ధరాత్రి బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణీకులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ బస్సు జనగాం డిపో చెందినదిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News