Friday, April 26, 2024

మరో 200 మందిని తొలగించిన ట్విట్టర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ శనివారం రాత్రి 200 మందిని తొలగించింది. దాదాపు 2,000 మంది ఉద్యోగులతో కూడిన ట్విట్టర్ వర్క్‌ఫోర్స్‌లో ఇది 10 శాతం ఉంటుంది. అక్టోబర్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను కొనుగోలు చేసిన ఎలోన్ మస్క్, దాదాపు 7,500 మంది ఉద్యోగులలో సగానికి పైగా ఉద్యోగులను తొలగించారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News