Friday, May 3, 2024

విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం: రెండు లారీలు దగ్ధం…

- Advertisement -
- Advertisement -

Two Lorries burned in Vishakhapatnam

 

అమరావతి: విశాఖ ఉక్కు పరిశ్రమలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్లాస్ట్ ఫర్నెస్ ప్లాంట్-2లో ల్యాడిల్‌కు రంధ్రం పడడంతో మంటలు చెలరేగాయి. దీంతో రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఉక్కు పరిశ్రమ సిబ్బంది సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News