Saturday, April 27, 2024

నీటి ప్రవాహంలో కొట్టుకపోయిన స్కూటీ… రెండు మృతదేహాలు లభ్యం

- Advertisement -
- Advertisement -

Two members dead in Water floating in Yadadri

రాజంపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట మండలం కుర్రారంలోని దోసలవాగులో గల్లంతైన ఇద్దరు యువతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికుల సహాయంతో మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మృతులు సింధూజ, హిమబిందుగా గుర్తించారు. మధ్యాహ్నం స్కూటీపై వెళ్తుండగా వాగు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News