Sunday, April 28, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్ : మండలంలోని డోంగర్‌గావ్ గ్రామ సమీపంలో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం … మండలంలోని కొల్హారి గ్రామానికి చెందిన తగిరే ప్రకాష్ ముండే అముల్ కలిసి ద్విచక్ర వాహనం పై మండల కేంద్రం నుండి కొల్హారి వైపు వెళ్తుండగా డొంగర్‌గావ్ సమీపంలోని చర్చి వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి ముందుకు వెళ్తున్న మరిక వాహనాన్ని ఢీ కొనడంతో వారిద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వీరిని జాతీయ రహదారి అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News