Tuesday, May 7, 2024

ఉద్యోగుల బదిలీలపై యుపి ప్రభుత్వం నిషేధం

- Advertisement -
- Advertisement -

UP government

 

లక్నో : 2020-2021 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల బదిలీలను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. ఆ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌కె తివారీ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. అనుకోని పరిస్థితుల్లో అత్యవసర బదిలీల విషయంలో ముఖ్యమంత్రి అనుమతి తప్పనిసరని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. కొవిడ్19 ఉధృతి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
యుపిలో ఇప్పటి వరకు 3664 కేసులు నమోదు కాగా,82మంది మరణించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News