Friday, May 10, 2024

క్వారంటైన్ లో కరోనా బాధితుడు ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

 

లక్నో:కరోనా వైరస్(కోవిడ్-19) లక్షణాలతో క్వారంటైన్ వార్డులో ఉన్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా మెజిస్ట్రేట్ జాస్జిత్ కౌర్.. ‘కరోనా లక్షణాలోతో షామ్లీ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ వార్డులో ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది’ అని ఆమె పేర్కొన్నారు.

UP Man Committed Suicide with Corona Symptoms

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News